ZPTC MPTC: ఖాళీ స్థానాల భర్తీకి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్... ఏ ఏ ప్రాంతాలు అంటే!

గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన రేషన్ మాఫియా చేతిలో బర్నబాసు హత్య కేసు విచారణలో భాగంగా ఈ నోటీసులు జారీ చేశారు.

Gottipati Speech: ఇళ్లకు స్మార్ట్ మీటర్లపై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! మంత్రి కీలక ప్రకటన..!

సీఐడీ అధికారులు రోశయ్యను రాబోయే మంగళవారం అమరావతిలోని సీఐడీ కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించారు. కేసుకు సంబంధించి ఆయనను ప్రశ్నించనున్నట్లు సమాచారం. బర్నబాసు హత్య వెనుక కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు దర్యాప్తులో ఆధారాలు లభించాయని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి.

Postal Department: వినియోగదారులకు తపాలా శాఖ శుభవార్త..! ఇకపై ఇంటి వద్ద నుంచే..!

ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సీఐడీ, కొన్ని ప్రధాన అంశాలపై రోశయ్య వివరణ అవసరమని భావించింది. బర్నబాసు హత్యతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, న్యాయం జరగాలని బాధిత కుటుంబం, ప్రజాసంఘాలు నిరంతరం డిమాండ్ చేస్తూ వచ్చాయి.

Polavaram Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన! ప్రాజెక్టు పనులను చేపట్టలేదని..!

ఈ పరిణామంపై పొన్నూరు రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ కేసు విచారణ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Dwaraka Tirumala Speech: ఆర్టీసీ సూపర్ ప్లాన్ – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా!
Pant ready bat: బ్యాటింగ్‌కు సిద్ధమైన పంత్... దేశం కోసం ఆడటం నా జీవిత గర్వకారణం!
Chess Champion: భారత చెస్ చరిత్రలో కొత్త అధ్యాయం! దివ్య దేశ్‌ముఖ్ ఘన విజయం!
Nagababu: హరిహర వీరమల్లు పై వైసీపీ దుష్ప్రచారం... నాగబాబు ఫైర్!
YS Jagan: ఏపీ గవర్నర్ ను కలిసిన మాజీ సీఎం జగన్! ఎందుకంటే?
Wi-Fi Speed: మీ ఇంట్లో Wi-Fi స్పీడ్ తగ్గిందా? ఇలా చేస్తే క్షణాల్లో హై స్పీడ్!