కాకినాడ : టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ - రాష్ట్ర ప్రజల కోసం నేను తగ్గాను - చంద్రబాబు చాలా అనుభవజ్ఞుడు - అందరం రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది - టీడీపీ ఎంతో సమర్థవంతమైన పార్టీ - స్ట్రక్చర్ కలిగిన పార్టీని నడపడం సులువుకాదు - జనసేన దగ్గర స్ట్రక్చర్ లేదు కానీ బలం ఉంది
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఆ బలం, స్ట్రక్చర్ కలిసి వెళ్తే రాష్ట్రాన్ని కాపాడుకోగలం - ఒంటరిగా పోరాడి గెలిచే దమ్మున్న నేత వర్మ - రాష్ట్రం బాగుండాలనే మంచి ఉద్దేశ్యంతో వర్మ సీటు త్యాగం చేయడం శుభపరిణామం - నా గెలుపు బాధ్యత వర్మకు అప్పగిస్తున్నా - పిఠాపురంలో నా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి : జనసేన అధినేత పవన్ కల్యాణ
ఇవి కూడా చదవండి:
నెల్లూరు జిల్లా రామచంద్రాపురంలో వైసీపీ నేతల కక్ష సాధింపు!! బాధిత కుటుంబం ఆవేదన
అర్హులైన ప్రతిఒక్కరికి సూపర్-6 పథకాలు: కొలికపూడి
నెల్లూరు ఎస్పీపై సీఈవోకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేత!!
గుంటూరు: అధికారంలోకి రాగానే పండ్ల మార్కెట్ కోసం కాంప్లెక్స్!! హామీ ఇచ్చిన పెమ్మసాని, నసీర్
దశాబ్దం నుంచి ఒంటరి పోరాటం!! నా కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ధన్యవాదాలు! పిఠాపురం బహిరంగ సభలో పవన్
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి