ఢిల్లీ: నాకు టికెట్ ఇవ్వొద్దని విష్ణువర్థన్ రెడ్డి అంటున్నారని తెలిసింది - అది విష్ణువర్థన్ రెడ్డి మాయ కాదు.. జగన్ మాయ - విష్ణువర్థన్ ను ప్రయోగించింది జగనే - రఘురామకృష్ణరాజుకు కూటమిలో సీటు రాకూడదు అని జగన్ ప్లాన్ - బీజేపీకి ఇచ్చిన 6 స్థానాల్లో నరసాపురం కూడా ఉంది
ఇంకా చదవండి: అసంతృప్త నేతలను క్యాంపు కార్యాలయానికి పిలిపించిన సీఎం జగన్!! తుదిదశకు చేరిన వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్
- జగన్ ఎందుకు భయపడుతున్నాడో తెలియడంలేదు - నాకు సీటు వస్తే జగన్ కు వచ్చిన నష్టం ఏంటి? - నరసాపురం గురించి నాపేరు ఖరారైతే వారికి భయం ఎందుకు? - నాకు టికెట్ ఇవ్వొద్దు అనే దాని వెనక కుట్ర ఉంది.. నాకు టికెట్ ఎలాగో వస్తుంది - పొత్తులను తెగ్గొట్టేందుకు విష్ణు అస్త్రాన్ని జగన్ వాడాడు: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అల్-ఖైదా ఉగ్రవాది మృతి!! రూ.40 కోట్ల రివార్డు!!
ఆస్కార్ వేదికపైకి నగ్నంగా వచ్చి అందరినీ షాక్కు గురిచేసిన నటుడు.. అతడిని అలా చూసి షాకైన ప్రేక్షకులు
USA: భారతీయ యువతి అదృశ్యమైన ఉదంతం ప్రస్తుతం కలకలం! యువతికి బైపోలార్ డిజార్డర్
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
చికెన్లో ఈ పార్ట్ తింటే అంతే ఇక!! అది ఏమిటో తెలుసుకోండి!!
వైసీపీ పాలన మొత్తం ప్రజల సొమ్మును దోచుకోవడం పంచుకోవడమే!!
ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!
యూఏఈ: భారతీయులకు గుడ్ న్యూస్! మల్టీ టూరిస్ట్ వీసా! 90 రోజులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: