తన భర్త మరణం తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని వెల్లడించారు. ఆ సమయంలో తన కుమార్తె తనకు అండగా నిలిచిందని తెలిపారు. తన భర్త తనను ఎంతో గౌరవించాడని, తాను కూడా అతడ్ని బాగానే చూసుకున్నానని వివరించారు. భర్త అనారోగ్యంతో ఆసుపత్రిపాలైనప్పుడు తాను కూడా అక్కడే ఉన్నానని, కానీ భర్త తరఫు బంధువులు తనను తప్పుగా అర్థం చేసుకున్నారని సురేఖా వాణి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి: ప్రతీ ఒక్కరి గుండెల్లో మీరు.. ఖమ్మంలో సోనూ సూద్ కూరగాయల దుకాణం.. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్

భర్త ఆరోగ్యం క్షీణించడంతో ఎంతగానో ఏడ్చానని, అతడు తన జీవితంలోంచి వెళ్లిపోయాక తాను పడిన బాధ వర్ణనాతీతం అని పేర్కొన్నారు. "నేను నా భర్తను అడగాల్సినవి కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా, క్షమించమని అడగాలని ఉంది. దేవుడు కనీసం ఒక గంట అయినా నా భర్తతో మాట్లాడే అవకాశం కల్పిస్తే బాగుండు. కనీసం కలలో అయినా నా భర్త కనిపిస్తే మాట్లాడాలనుకుంటున్నా" అంటూ సురేఖా వాణి కన్నీటిపర్యంతమైంది.


 మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అల్-ఖైదా ఉగ్రవాది మృతి!! రూ.40 కోట్ల రివార్డు!!

ఆస్కార్ వేదికపైకి నగ్నంగా వచ్చి అందరినీ షాక్‌కు గురిచేసిన నటుడు.. అతడిని అలా చూసి షాకైన ప్రేక్షకులు

USA: భారతీయ యువతి అదృశ్యమైన ఉదంతం ప్రస్తుతం కలకలం! యువతికి బైపోలార్ డిజార్డర్

న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!

చికెన్‌లో ఈ పార్ట్ తింటే అంతే ఇక!! అది ఏమిటో తెలుసుకోండి!!

వైసీపీ పాలన మొత్తం ప్రజల సొమ్మును దోచుకోవడం పంచుకోవడమే!!

ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!

యూఏఈ: భారతీయులకు గుడ్ న్యూస్! మల్టీ టూరిస్ట్ వీసా! 90 రోజులు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group