AI Data center: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ.81 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్! US AirStrikes: ఇరాన్‌పై అమెరికా భారీ దాడి - ఈ సారి క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా ఎయిర్ స్ట్రైక్స్! LPG: గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్... ఇక నుండి అవి ఉంటే ఎల్‌పీజీ రద్దు! Chandrababu: విజయవాడలో 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్-2026'ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! AI Data center: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ.81 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్! US AirStrikes: ఇరాన్‌పై అమెరికా భారీ దాడి - ఈ సారి క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా ఎయిర్ స్ట్రైక్స్! LPG: గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్... ఇక నుండి అవి ఉంటే ఎల్‌పీజీ రద్దు! Chandrababu: విజయవాడలో 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్-2026'ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష!

ఏపీ తెలుగు రైతు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డిపై హత్యాయత్నం! ఆయన పరిస్థితి ఆందోళనకరం!

Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో జరిగిన 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమిట్-2026'లో పాల్గొని, రాష్ట్రవ్యాప్తంగా 38 ఎంఎస్‌ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రం నుంచి 100 యూనికార్న్ కంపెనీలను సాధించడమే లక్ష్యంగా, 'ఇంటికో పారిశ్రామికవేత్త' నినాదంతో పారిశ్రామిక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు మరియు వేగవంతమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Published : 2024-02-20 20:23:00

ఏపీ తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై హత్యాయత్నం -కత్తిపోట్లతో తీవ్రంగా గాయపరిచిన దుండగులు - ఓ విషయంలో జిమ్స్ ఆస్పత్రి యజమాని డా. రామచంద్రారెడ్డి, మర్రెడ్డి మధ్య వాగ్వాదం

కోర్టుకు వెళ్ళిన కోడి కత్తి శ్రీను!! జగన్ ను కాపాడాలనే... అర్థం కాని వాదనలా ??

 - ముందుగా మర్రెడ్డిపై స్వయంగా రాడ్‍తో దాడిచేసిన డాక్టర్ రామచంద్రారెడ్డి - తర్వాత మర్రెడ్డిపై దాడిచేసిన డా.రామచంద్రారెడ్డికి చెందిన వ్యక్తులు

- ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి - మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి ఆందోళనకరం -ఘర్షణ తర్వాత సంఘమిత్ర హాస్పిటల్ నందు టీడీపీ రాష్ట్ర రైతు అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసులరెడ్డి గారిని పరామర్శించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు..

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఓటమి కాయంతో అందిన కాడికి దోపిడి! అక్రమార్కులకు గేట్లు ఎత్తేసిన వైసీపీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →