WhatsApp Update: ఇక ఇతర యాప్‌లతోనూ నేరుగా చాటింగ్‌..! కొత్త ఫీచర్‌ వివరాలు ఇదే! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! WhatsApp Update: ఇక ఇతర యాప్‌లతోనూ నేరుగా చాటింగ్‌..! కొత్త ఫీచర్‌ వివరాలు ఇదే! Ration Cards: ఏపీలో వారందరికీ రేషన్ కార్డులు రద్దు! కారణం ఇదే ... వెంటనే ఇలా చేయండి! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ ఆస్తులు మీకే సొంతం... మార్చి నాటికి కార్డులు జారీ! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! AP News: రూ. 1,01,899 కోట్ల ప్రాజెక్టులకు సీఎం ఆమోదం! మెగా సిటీలుగా ఆ మూడు నగరాలు.. మాస్టర్ ప్లాన్ సిద్ధం! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ!

లోకేశ్‌కి ముఖ్యమైన శాఖలు! చంద్రబాబు నిర్ణయం!

2024-06-07 06:56:00

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గంలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, లోకేశ్‌కు ముఖ్యమైన బాధ్యతలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఎన్డీఏ విజయంలో లోకేశ్ కీలక పాత్ర పోషించడం, అలాగే ఎన్నికల ముందు సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించడం, రాష్ట్రమంతా పర్యటించడం ఈ నిర్ణయానికి కారణమని చెబుతున్నారు.

ఇంకా చదవండి: అరాచకాల దండయాత్రకు ప్రజల తీర్పు! వై నాట్ 175? జగన్ రౌడీరాజకీయం!

ఓ సందర్భంలో, లోకేశ్ తన గెలుపు తర్వాత మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీ బాధ్యతలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు అనంతరం, మరోసారి మీడియాతో మాట్లాడుతూ పార్టీ నిర్ణయం శిరోధార్యం అన్నారు. ఈ నేపథ్యంలో, మంత్రివర్గంలో లోకేశ్ పాత్రపై ఉత్కంఠ నెలకొంది.

ఇంకా చదవండి: విశాఖలో ఆపరేషన్ కాంబోడియా! ఏజెంట్ల మోసపూరిత చర్యలు! ఉద్యోగాల పేరుతో కాంబోడియా తరలింపు!

పార్టీ వర్గాల ప్రకారం, చంద్రబాబు నాయుడు లోకేశ్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, లోకేశ్ బయట ఉంటే కీలక విధాన నిర్ణయాలు, వాటి అమల్లో పాల్గొనే అవకాశం తగ్గుతుందని భావిస్తున్నారు. లోకేశ్ గతంలో ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉండడంతో, ఈసారి మరింత కీలకమైన శాఖలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇంకా చదవండి: ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు! ఎంపీలతో కీలక వ్యాఖ్యలు!

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి

పదవులు శాశ్వతం కాదు, గెలుపుతో అత్యుత్సాహం వద్దు! ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం!

టీటీడీ ఈవో ధర్మారెడ్డి పై సీరియస్ ఆరోపణలు! జనసేన నాయకుల ఫిర్యాదు!

ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్న మోడీ సర్కార్! టీడీపీకి ఎన్ని శాఖలు ఇవ్వనున్నారు?

అమరావతి: ఏఏజీ పొన్నవోలు రాజీనామా! పొన్నవోలుతో పాటు పబ్లిక్!

5 సంవత్సరాలు జగన్ నిద్రపోయాడు అనడానికి మరొక ఉదాహరణ! రాష్ట్రంలో అల్లర్లపై ట్వీట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →