PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Bikes Regestrations: 2028 నుంచి ఆ బైక్‌ల రిజిస్ట్రేషన్ బంద్... ఎందుకంటే! Digital Personal Loan: డిజిటల్ పర్సనల్ లోన్... చిటికెలో నగదు! సులభమైన పద్ధతులు ఇవే! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Nivetha Pethuraj: ప్రేమ కోసం కెరీర్‌ను వదిలేశా.. కానీ! టాలీవుడ్‌లో మారుమోగుతున్న నివేదా పేతురాజ్ పేరు.! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! China-USA: మా అంతర్గత విషయాల్లో జోక్యం వద్దు.... అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్! Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Bikes Regestrations: 2028 నుంచి ఆ బైక్‌ల రిజిస్ట్రేషన్ బంద్... ఎందుకంటే! Digital Personal Loan: డిజిటల్ పర్సనల్ లోన్... చిటికెలో నగదు! సులభమైన పద్ధతులు ఇవే! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Nivetha Pethuraj: ప్రేమ కోసం కెరీర్‌ను వదిలేశా.. కానీ! టాలీవుడ్‌లో మారుమోగుతున్న నివేదా పేతురాజ్ పేరు.! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! China-USA: మా అంతర్గత విషయాల్లో జోక్యం వద్దు.... అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్! Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్!

Amaravathi: అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల!

Amaravathi: అమరావతి రాజధాని అభివృద్ధి దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దశలో మొత్తం 3072.23 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

Published : 2026-04-14 11:47:00

3072.23 ఎకరాల భూమిని సమీకరించేందుకు నోటిఫికేషన్..

సలహాలు, సూచనల కోసం 30 రోజుల గడువు..

అమరావతి రాజధాని అభివృద్ధి దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దశలో మొత్తం 3072.23 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

ఈ భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలోనే తీసుకోనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, భూములు ఇవ్వబోయే రైతులు, స్థానిక ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయడానికి 30 రోజుల గడువు ఇచ్చారు. ఈ కాలంలో వచ్చిన సూచనలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తుండగా, ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతి నిర్మాణానికి మరింత ఊపొస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Spotlight

Read More →