Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! Private college : ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఆగ్రహం... రూ.900 కోట్లు హామీ ఇచ్చి! TET: సుప్రీంకోర్ట్ తీర్పుతో టీచర్ల ‘టెట్‌’ పరీక్ష భయం..! రివ్యూ పిటిషన్‌పై ఆశలు..! EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం! MTS posts: CSIR-IIIMలో ఉద్యోగావకాశం.. 19 MTS పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం! Bharat Electronics: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో భారీ నియామకాలు.. ఇంజినీర్లకు బంగారు అవకాశం! Railway Jobs: పదవ తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు... వెంటనే అప్లై చేసుకోండి! Salary Rs 2.25 crore: తాడిపత్రి నుంచి కాలిఫోర్నియా వరకు.. ఏడాదికి రూ.2.25 కోట్ల జీతం.. సాత్విక్ రెడ్డి ప్రయాణం! APSRTC మెగా నోటిఫికేషన్.. వివిధ జిల్లాల్లో 277 పోస్టులు ఖాళీ.. లాస్ట్ డేట్ - రాత పరీక్ష లేకుండానే ఎంపిక! త్వరపడండి! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! Private college : ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఆగ్రహం... రూ.900 కోట్లు హామీ ఇచ్చి! TET: సుప్రీంకోర్ట్ తీర్పుతో టీచర్ల ‘టెట్‌’ పరీక్ష భయం..! రివ్యూ పిటిషన్‌పై ఆశలు..! EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం! MTS posts: CSIR-IIIMలో ఉద్యోగావకాశం.. 19 MTS పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం! Bharat Electronics: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో భారీ నియామకాలు.. ఇంజినీర్లకు బంగారు అవకాశం! Railway Jobs: పదవ తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు... వెంటనే అప్లై చేసుకోండి! Salary Rs 2.25 crore: తాడిపత్రి నుంచి కాలిఫోర్నియా వరకు.. ఏడాదికి రూ.2.25 కోట్ల జీతం.. సాత్విక్ రెడ్డి ప్రయాణం! APSRTC మెగా నోటిఫికేషన్.. వివిధ జిల్లాల్లో 277 పోస్టులు ఖాళీ.. లాస్ట్ డేట్ - రాత పరీక్ష లేకుండానే ఎంపిక! త్వరపడండి!

Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు!

2025-11-06 15:01:00
Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..!

రోజుకు ఎనిమిది గ్లాసులు నీరు తాగాలి — ఈ వాక్యం మనం తరచూ వింటూ ఉంటా. కానీ ప్రతి మనిషి శరీర అవసరాలు ఒకేలా ఉండవు. వాతావరణం, శరీర శ్రమ, వయసు, ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలు నీటి అవసరాన్ని నిర్ణయిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నీటి తాగే  విషయంలో ‘ఎక్కువ తాగితే మంచిందే’ అనే అపోహను వారు ఖండిస్తున్నారు.

AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి...

తగినన్ని నీళ్లు తాగితే శరీరం సహజంగా శుభ్రపరిచే పనిని ప్రారంభిస్తుంది. చెమట, మూత్రం రూపంలో వ్యర్థాలు బయటకు పంపబడతాయి. అంతేకాదు శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడంలో నీరు చెప్పుకోదగ్గ పాత్ర పోషిస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేయడానికి, చర్మం మెరుగ్గా ఉండటానికి, కండరాలు, కీళ్ల మోల్కీళ్ళ సాఫ్ట్‌నెస్‌కి నీటి పాత్ర కీలకం. నిపుణుల ప్రకారం నీరు ప్రతి కణానికి అవసరమైన ఆక్సిజన్, పోషకాలు చేరేలా చేస్తుంది. నీరు సరైన స్థాయిలో ఉన్నప్పుడు మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది, ఏకాగ్రత, శక్తి స్థాయిలు పెరుగుతాయి.

Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!!

నీరు తక్కువగా తాగితే శరీరం వెంటనే హెచ్చరికలు ఇస్తుంది. తలనొప్పి రావడం, అలసట, నీరసం అనిపించడం, చిరాకుగా మారడం, చర్మం పొడిబారడం, మలబద్ధకం వంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తాయి. మూత్రం రంగు ముదురుగా మారడం నీటి లోపానికి స్పష్టమైన సంకేతం అని వైద్యులు సూచిస్తున్నారు.

H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా!

నీళ్లు తాగే సమయంపై కూడా నిపుణులు స్పష్టమైన మార్గదర్శకాలను సూచిస్తున్నారు. ఉదయం లేచిన వెంటనే గోరు వెచ్చని నీటితో రోజు ప్రారంభిస్తే శరీరం శుభ్రపరిచే ప్రక్రియ వేగవంతమవుతుంది. భోజనం చేయడానికి అరగంట ముందు లేదా భోజనం చేసిన తరువాత నీరు తాగడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. భోజనం చేస్తూ వెంటనే నీరు తాగితే జీర్ణక్రియ మందగించే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు. రోజు వ్యాయామం చేసే వారికి చెమట ద్వారా ద్రవాలు కోల్పోతారు కాబట్టి తప్పనిసరిగా  నీరు తాగాలని సూచిస్తున్నారు.

Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి!

అయితే నీరు ఎక్కువగా తాగడమూ అంతే ప్రమాదకరం. అవసరానికి మించి నీరు తాగితే శరీరంలో సోడియం స్థాయి తగ్గిపోవడం వల్ల ‘వాటర్ ఇన్‌టాక్సికేషన్’ అనే ప్రమాదకర స్థితి ఏర్పడుతుంది. ఒకేసారి ఎక్కువగా నీరు తాగితే కిడ్నీలు అదనపు నీటిని బయటకు పంపడంలో ఇబ్బంది పడతాయి. గుండె, కిడ్నీ సమస్యలున్న వారు అయితే మరింత జాగ్రత్త పడాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌!
వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి!
Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!!
Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..!
AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు!

Spotlight

Read More →