చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!! New Airport: కొత్త ఎయిర్పోర్ట్ రెడీ.. ఎన్నో ఏళ్ల కల! తొలి సారి ఎగిరబోతున్న విమానం! ఏపీ ప్రభుత్వ వినూత్న నిర్ణయం! ఇక నుండి ప్రతి శుక్రవారం... వారికి ఆ కష్టాలు తీరినట్లే! Rural Development: గ్రామీణ రహదారుల అభివృద్ధి నాణ్యతపై పవన్ కళ్యాణ్ కఠిన హెచ్చరిక!! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!! New Airport: కొత్త ఎయిర్పోర్ట్ రెడీ.. ఎన్నో ఏళ్ల కల! తొలి సారి ఎగిరబోతున్న విమానం! ఏపీ ప్రభుత్వ వినూత్న నిర్ణయం! ఇక నుండి ప్రతి శుక్రవారం... వారికి ఆ కష్టాలు తీరినట్లే! Rural Development: గ్రామీణ రహదారుల అభివృద్ధి నాణ్యతపై పవన్ కళ్యాణ్ కఠిన హెచ్చరిక!!

Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి!

2025-11-05 11:12:00
TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ..

సీనియర్ సిటిజన్లు మరియు తక్కువ మొబైల్ డేటా వాడేవారికి అనుకూలమైన రీఛార్జ్ ప్లాన్ల అవసరం ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ప్రముఖ టెలికం కంపెనీలు అయిన Airtel మరియు Jioలకు నెటిజన్లు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు. వారు చెబుతున్నది ఒక్కటే మాకు అంతగా డేటా అవసరం లేదు, కానీ వాయిస్ కాల్స్ మాత్రం కావాలి. కాబట్టి డేటా లేకుండా తక్కువ ధరలో వాయిస్ ఓన్లీ ప్లాన్లు ఇవ్వండి అని కోరుతున్నారు.

US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!!

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టెలికం ప్లాన్లలో చాలా వరకు “డేటా + వాయిస్ + ఎస్‌ఎంఎస్” బండిల్డ్ ప్యాకేజీలుగా వస్తున్నాయి. అంటే, కేవలం ఫోన్ కాల్స్ చేసేవారికి లేదా ఎక్కువగా WiFi వాడేవారికి కూడా డేటా కోసం అధిక చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఇది పెద్ద భారంగా మారింది. వారు ఎక్కువగా మొబైల్‌ను కేవలం మాట్లాడటానికి లేదా మెసేజ్‌లు పంపటానికి మాత్రమే వాడుతుంటారు.

Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..!

ఇంటర్నెట్ వినియోగం చాలా తక్కువగా ఉండే ఈ వర్గం కోసం ప్రత్యేకమైన వాయిస్ ఓన్లీ లేదా లైట్ డేటా ప్లాన్లు ఉంటే చాలా సౌలభ్యం కలుగుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. “ప్రతి నెల రూ.100లోపు లేదా వార్షికంగా రూ.1000లోపు ప్లాన్ ఉంటే చాలు. డైలీ 1GB డేటా లేదా కేవలం కాలింగ్ సదుపాయం ఉంటే సరిపోతుంది” అని ఒక యూజర్ ట్వీట్ చేశారు.

PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..!

మేము ఎక్కువగా ఇంట్లో WiFi వాడుతాం. ఫోన్ డేటా చాలా అరుదుగా ఉపయోగిస్తాం. కానీ రీఛార్జ్ చేయకపోతే కాల్ సేవలు ఆగిపోతాయి. అందుకే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లు ఉండాలి.”

Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి!

కొంతమంది BSNLని ఉదాహరణగా చూపిస్తూ, “BSNLలో ఇప్పటికీ తక్కువ ధరకు కాలింగ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ Airtel, Jioలో అలాంటి చౌక ప్లాన్లు లేవు. కేవలం డేటా ఆధారిత వినియోగదారుల కోసం మాత్రమే ప్యాకేజీలు రూపొందిస్తున్నారు” అని వ్యాఖ్యానిస్తున్నారు.

AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..!

టెలికం రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సరికొత్త వాయిస్ ఓన్లీ లేదా లైట్ యూజర్ ప్లాన్లు ప్రవేశపెట్టడం Airtel, Jioలకు మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తక్కువ డేటా వాడే వినియోగదారులు కూడా ఉన్నత ప్లాన్లకే పరిమితమవుతున్నారు.

Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి!

ఈ నేపధ్యంలో Airtel మరియు Jio తమ రీఛార్జ్ స్ట్రక్చర్‌లో మార్పులు చేసి, వేర్వేరు వయస్సు వర్గాలకు సరిపడే రీఛార్జ్ ఎంపికలు తీసుకురావాలని యూజర్లు కోరుతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు సులభమైన, చౌకైన వాయిస్ ప్లాన్లు అందిస్తే, వారు కూడా సౌకర్యవంతంగా మొబైల్ సేవలను వినియోగించుకోగలరని నెటిజన్ల అభిప్రాయం. డేటా అవసరం లేని వారికి డేటా కోసం చెల్లించాల్సిన పరిస్థితి రాకూడదు. అనే వినియోగదారుల విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చనీయాంశమైంది. Airtel, Jio ఈ పిలుపుకు ఎలా స్పందిస్తాయో చూడాలి.

MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..!
Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..!
Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
బహరేన్‌లో ఐదేళ్లుగా గల్ఫ్ కార్మికుడి మృతదేహం – అంత్యక్రియలకు ఏర్పాట్లు! అక్కడే సాంప్రదాయబద్ధంగా..
Allu Arjuns: అల్లూ అర్జున్ బర్త్‌డే విషెస్‌తో.. సంగీత దర్శకుడి పేరును రివీల్ చేసిన స్టైలిష్ స్టార్!
ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్!

Spotlight

Read More →