Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!! New Airport: కొత్త ఎయిర్పోర్ట్ రెడీ.. ఎన్నో ఏళ్ల కల! తొలి సారి ఎగిరబోతున్న విమానం! Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..! Schemes: పథకాలు కొనసాగాలంటే ఆది తప్పనిసరి..! ప్రభుత్వం కీలక హెచ్చరిక..! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!! New Airport: కొత్త ఎయిర్పోర్ట్ రెడీ.. ఎన్నో ఏళ్ల కల! తొలి సారి ఎగిరబోతున్న విమానం!

ఏపీ ప్రభుత్వ వినూత్న నిర్ణయం! ఇక నుండి ప్రతి శుక్రవారం... వారికి ఆ కష్టాలు తీరినట్లే!

2025-11-05 07:05:00
Bhagavad Gita: అనన్యభక్తి సారాంశం.. భగవంతునియందు నిశ్చల విశ్వాసం, నిరంతర ధ్యానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -51! 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేయడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. “మన మిత్ర” వాట్సాప్‌ ఆధారిత సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ కార్యక్రమం 2025 నవంబర్ 7వ తేదీ (శుక్రవారం) నుండి ప్రారంభమవుతుంది. ప్రతి శుక్రవారం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఈ సేవల గురించి ప్రజలకు తెలియజేయనున్నారు.

ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్!

ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ప్రజలకు వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు ఎలా పొందాలో ప్రత్యక్షంగా చూపిస్తారు. డెమో ప్రదర్శనలు, పాంప్లెట్ పంపిణీ, QR కోడ్ స్కానింగ్ ద్వారా సేవల వినియోగం వివరించబడుతుంది. ప్రతి ఇంటిని కవర్ చేస్తూ, నమోదైన పౌరుల వివరాలు సేకరించనున్నారు. ఈ చర్య ద్వారా గ్రామస్థాయి ప్రజల్లో డిజిటల్ సేవల వినియోగం పెరుగుతుంది.

Allu Arjuns: అల్లూ అర్జున్ బర్త్‌డే విషెస్‌తో.. సంగీత దర్శకుడి పేరును రివీల్ చేసిన స్టైలిష్ స్టార్!

విభిన్న శాఖలకు చెందిన సిబ్బంది తమ రంగాలకు సంబంధించిన సేవలపై అవగాహన కల్పిస్తారు. ఉదాహరణకు — ఎనర్జీ అసిస్టెంట్లు విద్యుత్ బిల్లులు, కొత్త కనెక్షన్లు, ఫిర్యాదులపై వాట్సాప్ ద్వారా సేవల వివరాలు అందిస్తారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, ఫిషరీస్, హెల్త్ శాఖల సిబ్బంది ఆయా రంగాలకు సంబంధించిన డిజిటల్ సేవలను ప్రజలకు వివరించనున్నారు. దీని ద్వారా ప్రజలు తాము ఎదుర్కొనే సమస్యలను ఇంటి వద్ద నుంచే పరిష్కరించుకునే అవకాశం కలుగుతుంది.

బహరేన్‌లో ఐదేళ్లుగా గల్ఫ్ కార్మికుడి మృతదేహం – అంత్యక్రియలకు ఏర్పాట్లు! అక్కడే సాంప్రదాయబద్ధంగా..

ఈ కార్యక్రమం సమర్థవంతంగా సాగేందుకు పంచాయతీ సెక్రటరీలు, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు సమన్వయం చేస్తారు. ప్రతి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు క్యాంపెయిన్ ప్రగతిని పర్యవేక్షించి, నవంబర్ 8వ తేదీ నాటికి రిపోర్ట్ పంపించాలి. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ఈ కార్యక్రమానికి అవసరమైన లాజిస్టిక్స్, ప్రచార సామగ్రి, సాంకేతిక మద్దతు అందిస్తారు.

Rural Development: గ్రామీణ రహదారుల అభివృద్ధి నాణ్యతపై పవన్ కళ్యాణ్ కఠిన హెచ్చరిక!!

ఏపీ ప్రభుత్వం “మన మిత్ర”ను వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా రూపొందించింది. ప్రజలకు సేవలను సులభంగా, వేగంగా అందించే లక్ష్యంతో ఈ డిజిటల్ వేదికను ప్రవేశపెట్టింది. కానీ చాలామందికి దీనిపై పూర్తి అవగాహన లేకపోవడంతో ప్రభుత్వం ఈ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వ సేవలను సులభంగా పొందగలరని, డిజిటల్ ఆంధ్రప్రదేశ్ దిశగా ఇది ఒక పెద్ద ముందడుగు అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

Job: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టుల నోటిఫికేషన్ విడుదల — నవంబర్ 23 వరకు దరఖాస్తు!!
Morning Wellness Secret: నెయ్యితో రోజును రీసెట్ చేసుకోండి — ఇది అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్!
Free three-wheeler : దివ్యాంగులకు ప్రభుత్వ శుభవార్త.. ఉచితంగా 1,750 త్రీవీలర్ మోటార్ సైకిళ్లు!
PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే!
Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక!

Spotlight

Read More →