Ashu reddy: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే.! కన్నీళ్లు పెట్టుకున్న అషు రెడ్డి... Cricket: వరల్డ్ కప్ తర్వాత కెనడా కీలక నిర్ణయం.. హెడ్ కోచ్‌గా అనుభవజ్ఞుడైన మాంటీ దేశాయ్ నియామకం. Flipkart Sale: ఏసీ ఫీలింగ్ ఇచ్చే హింద్‌వేర్ భారీ కూలర్.. ఇప్పుడు సగం ధరకే! ఎగబడుతున్న జనం.... Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! Nara Rohit: తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్న నారా రోహిత్.. నారా ఇంట్లో వెలగనున్న సరికొత్త వెలుగులు.! Balakrishna: రాజధాని నిర్మాణం హడావుడి కాదు.. ఓ దార్శనికత! అమరావతిపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. Phone Battery: యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? కొత్త ఫోన్ కొనాల్సిన పని లేదు! ఈ టిప్స్ పాటిస్తే చాలు.. US Iran Conflict: 60 రోజుల డెడ్ లైన్... వైట్ హౌస్ ను వణికిస్తున్న కొత్త చట్టం! Nara Lokesh: తల్లీకొడుకుల అద్భుత విజయం - ఒకేసారి టెన్త్ పాస్.. ఫిదా అయిన మంత్రి నారా లోకేష్.! Chandrababu: ఆఫీసర్లు మారాలి.. లేదంటే ఇంటికే! ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం ఆఖరి వార్నింగ్! Ashu reddy: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే.! కన్నీళ్లు పెట్టుకున్న అషు రెడ్డి... Cricket: వరల్డ్ కప్ తర్వాత కెనడా కీలక నిర్ణయం.. హెడ్ కోచ్‌గా అనుభవజ్ఞుడైన మాంటీ దేశాయ్ నియామకం. Flipkart Sale: ఏసీ ఫీలింగ్ ఇచ్చే హింద్‌వేర్ భారీ కూలర్.. ఇప్పుడు సగం ధరకే! ఎగబడుతున్న జనం.... Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! Nara Rohit: తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్న నారా రోహిత్.. నారా ఇంట్లో వెలగనున్న సరికొత్త వెలుగులు.! Balakrishna: రాజధాని నిర్మాణం హడావుడి కాదు.. ఓ దార్శనికత! అమరావతిపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. Phone Battery: యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? కొత్త ఫోన్ కొనాల్సిన పని లేదు! ఈ టిప్స్ పాటిస్తే చాలు.. US Iran Conflict: 60 రోజుల డెడ్ లైన్... వైట్ హౌస్ ను వణికిస్తున్న కొత్త చట్టం! Nara Lokesh: తల్లీకొడుకుల అద్భుత విజయం - ఒకేసారి టెన్త్ పాస్.. ఫిదా అయిన మంత్రి నారా లోకేష్.! Chandrababu: ఆఫీసర్లు మారాలి.. లేదంటే ఇంటికే! ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం ఆఖరి వార్నింగ్!

Amaravathi: అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల!

Amaravathi: అమరావతి రాజధాని అభివృద్ధి దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దశలో మొత్తం 3072.23 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

Published : 2026-04-14 11:47:00

3072.23 ఎకరాల భూమిని సమీకరించేందుకు నోటిఫికేషన్..

సలహాలు, సూచనల కోసం 30 రోజుల గడువు..

అమరావతి రాజధాని అభివృద్ధి దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దశలో మొత్తం 3072.23 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

ఈ భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలోనే తీసుకోనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, భూములు ఇవ్వబోయే రైతులు, స్థానిక ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయడానికి 30 రోజుల గడువు ఇచ్చారు. ఈ కాలంలో వచ్చిన సూచనలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తుండగా, ఈ రెండో విడత ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతి నిర్మాణానికి మరింత ఊపొస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Spotlight

Read More →