Google Data Center: 601 ఎకరాలు.. 15 బిలియన్ డాలర్లు... విశాఖ భవితవ్యాన్ని మార్చనున్న గూగుల్!! AP Ministers: మాక్ ఎక్సర్‌సైజ్‌తో మంత్రుల సత్తా.. క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమించడానికి సర్కారు సరికొత్త ప్లాన్.. Amaravati Works: అమరావతిలో నిర్మాణాల జోరు.... వారం రోజుల్లోనే మారిపోయిన రాజధాని ముఖచిత్రం! Minister Manohar: అర్ధరాత్రి వరకు పనిచేస్తున్న చమురు డిపోలు.. రద్దీని అదుపు చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్.. PM Modi: అణుశక్తిలోనూ భారత్ ముందడుగు... ప్రధాని మోదీ ప్రశంసల జల్లు!! Chandrababu: పెట్రోల్ బంకుల వద్ద బారులు.. సీఎం చంద్రబాబు సీరియస్! ఇంధన కొరతపై అధికారులతో అత్యవసర సమీక్ష! Nara Lokesh: ఆపదలో ఆదుకున్న రెడ్ బటన్.. విజయవాడ-మంగళగిరి హైవేపై హైడ్రామా.. నిందితుడు కటకటాల్లోకి.. Galla Madhavi: రాజకీయాల్లో సరికొత్త మార్పు... ట్రాన్స్‌జెండర్‌ను పీఏగా నియమించుకున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి! PM Modi: హిల్టన్ హోటల్‌లో కాల్పుల కలకలం.. వైట్ హౌస్ వార్షిక విందులో తృటిలో తప్పిన ముప్పు.. ప్రధాని సంఘీభావం.! Chandrababu: "రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరిగింది": సీఎంకు దక్కిన అవార్డుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. Google Data Center: 601 ఎకరాలు.. 15 బిలియన్ డాలర్లు... విశాఖ భవితవ్యాన్ని మార్చనున్న గూగుల్!! AP Ministers: మాక్ ఎక్సర్‌సైజ్‌తో మంత్రుల సత్తా.. క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమించడానికి సర్కారు సరికొత్త ప్లాన్.. Amaravati Works: అమరావతిలో నిర్మాణాల జోరు.... వారం రోజుల్లోనే మారిపోయిన రాజధాని ముఖచిత్రం! Minister Manohar: అర్ధరాత్రి వరకు పనిచేస్తున్న చమురు డిపోలు.. రద్దీని అదుపు చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్.. PM Modi: అణుశక్తిలోనూ భారత్ ముందడుగు... ప్రధాని మోదీ ప్రశంసల జల్లు!! Chandrababu: పెట్రోల్ బంకుల వద్ద బారులు.. సీఎం చంద్రబాబు సీరియస్! ఇంధన కొరతపై అధికారులతో అత్యవసర సమీక్ష! Nara Lokesh: ఆపదలో ఆదుకున్న రెడ్ బటన్.. విజయవాడ-మంగళగిరి హైవేపై హైడ్రామా.. నిందితుడు కటకటాల్లోకి.. Galla Madhavi: రాజకీయాల్లో సరికొత్త మార్పు... ట్రాన్స్‌జెండర్‌ను పీఏగా నియమించుకున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి! PM Modi: హిల్టన్ హోటల్‌లో కాల్పుల కలకలం.. వైట్ హౌస్ వార్షిక విందులో తృటిలో తప్పిన ముప్పు.. ప్రధాని సంఘీభావం.! Chandrababu: "రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరిగింది": సీఎంకు దక్కిన అవార్డుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

TTD: తిరుమలలో భక్తులకు ఆధునిక వసతి సముదాయం..! సీఎం చంద్రబాబు ప్రారంభం!

 శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చిన భక్తులకు అత్యాధునిక సౌకర్యాలతో నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో కలిసి ముఖ్యమంత

Published : 2025-09-25 19:26:00
Visas: తొమ్మిది దేశాలకు వీసాలు నిలిపివేశారనే వార్తలు.. అంతర్జాతీయ మీడియాలో హాట్‌టాపిక్!

శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చిన భక్తులకు అత్యాధునిక సౌకర్యాలతో నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వసతి సముదాయం, వేంకటాద్రి నిలయాన్ని ప్రారంభించారు. టీటీడీ రూ.102 కోట్లతో నిర్మించిన ఈ పిలిగ్రిమ్స్ అమెనిటీస్ కాంప్లెక్స్-5, భక్తుల కోసం ఒకేసారి 4,000 మందికి ఉచిత వసతిని అందిస్తుంది. ఇందులో 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, 24 గంటల వేడి/చల్లని నీటి సదుపాయం, కల్యాణ కట్ట కోసం ప్రత్యేక ప్రాంగణం, రెండు పెద్ద డైనింగ్ హాళ్లు వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. భక్తులకు సౌకర్యవంతమైన వసతి, భోజన, తదితర సదుపాయాలను అందిస్తూ, ఇక్కడి వసతా వ్యవస్థకు ముందస్తు బుకింగ్ అవసరం లేదు.

TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్! 82km/h టాప్ స్పీడ్... సిటీ రైడ్‌కి ఫాస్ట్ అండ్ ఫన్!

వసతి సముదాయం ప్రారంభించిన తర్వాత, సీఎం చంద్రబాబు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌తో కలిసి భవనాన్ని పరిశీలించారు. వసతి గృహం బుకింగ్ కౌంటర్‌లోకి వెళ్లి, భక్తుల బుకింగ్ విధానాన్ని తెలుసుకున్నారు. ఒక భక్తురాలికి తొలి వసతి బుకింగ్ టోకెన్‌ను సీఎం అందజేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేస్ట్ కలెక్షన్ యంత్రాలను పరిశీలించి, శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగించే AI ఆధారిత సార్టింగ్ యంత్రాలను ప్రారంభించారు. ఈ యంత్రాల సహాయంతో తక్కువ సమయంలో ఎక్కువ ప్రసాదం, నాణ్యతతో భక్తులకు అందజేయడం సాధ్యం అవుతుంది.

Water Project: సింధూ జలాల బదిలీ ప్రాజెక్ట్! దేశ నీటి భద్రతలో సర్కారు కీలక అడుగు..!

క్యూలైన్ నిర్వహణకు ఆధునిక టెక్నాలజీ పరిష్కారం: తిరుమలలో భక్తుల రద్దీని తగ్గించడానికి, కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రస్తుతం గంటకు 4,500 మంది భక్తులు దర్శనం పొందుతున్నారు. AI, క్వాంటం రెడీ అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ సాయంతో భక్తుల క్యూలైన్, వేచివుండే సమయాన్ని తగ్గించే విధంగా పర్యవేక్షణ నిర్వహించబడుతోంది. భక్తులు గంటకు 5,500 వరకు దర్శనం పొందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. క్యూలైన్ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వీడియోలు, శ్రీవారి చరిత్ర ప్రదర్శన ద్వారా భక్తి అనుభూతిని పెంపొందించాలన్నారు.

Air Force: తేజస్ శక్తితో భారత వాయుసేనకు నూతన దశ..! రూ.62,370 కోట్ల ఒప్పందం ఖరారు..!

కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అలిపిరి వద్ద భక్తులు తీసుకువచ్చే నిషేధిత వస్తువులను కూడా పర్యవేక్షణలో ఉంచనున్నారు. సీసీ కెమెరాల ద్వారా రద్దీ హీట్ మ్యాప్‌లు గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. గిరి ప్రాంతాల్లో పరిశుభ్రత, ఆకర్షణీయమైన పరిసరాలను అందించడానికి, 90% పైగా హరిత ప్రాంతాల ఏర్పాటు చేయమని, చెత్త సమస్యలు వెంటనే తొలగించమని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.

Railway: ప్రయాణికులకు గుడ్ న్యూస్..! వారికి 15 నిమిషాల ముందే బుకింగ్ అవకాశం..!
Hypertension: హై బీపీ తో ఇబ్బంది పడుతున్నారా! అయితే ఈ 5 డ్రింకులు మీ కోసమే!
ఈ పండుతో అద్భుతమైన ప్రయోజనాలు...తినే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
Home Ministers : అసెంబ్లీలో హోంమంత్రి ఘాటైన సమాధానం.. రప్పా రప్పా నరుకుతాం బోర్డులపై కేసులు తప్పవు.. అనిత!
PhonePe: ఫోన్‌పే నుంచి బంపర్ ఆఫర్..! దీపావళి పండగలో మీ కుటుంబానికి రక్షణ..!
భారత్ రష్యాపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు – అమెరికా మంత్రి క్రిస్ రైట్ వ్యాఖ్యలు!

Spotlight

Read More →