Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Food Park: ఏపీలో కొత్తగా ఫుడ్ పార్క్! రూ.768 కోట్లతో...అక్కడే ఫిక్స్! ఆ ప్రాంతానికి మహర్దశ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రానుందని సమాచారం. రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్ సంస్థ కర్నూలు జిల్లాలో తొలి ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని

Published : 2025-09-22 06:57:00
Bhagavad Gita : ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 10!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రానుందని సమాచారం. రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్ సంస్థ కర్నూలు జిల్లాలో తొలి ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మొత్తం రూ.768 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు ఆలోచన జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగానే ఏపీలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది.

Modi Speech: తీపికబురు.. రేపటి నుంచి కొత్త చరిత్ర మొదలవుతుంది.. ప్రధాని మోదీ కీలక ప్రకటన!

ఈ ఫుడ్ పార్క్‌ను కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు సమీపంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్మించనున్నారు. హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాలకు సమాన దూరంలో ఉండటంతో ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రవాణా సౌకర్యం కూడా బాగుండటం వల్ల వ్యాపార పరంగా ఈ ప్రాంతం అనువుగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ చాకోలెట్స్, స్నాక్స్, నూడుల్స్, అట్టా, మసాలాలు వంటి ఉత్పత్తులు తయారు చేయనున్నారు.

ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ సీఎం కృతజ్ఞతలు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాజిటివ్ స్పందన ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ ఫుడ్ పార్క్ కోసం దాదాపు 120 ఎకరాల భూమిని కేటాయించేందుకు సిద్ధమైంది. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు, రిలయన్స్ ఇప్పటికే మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఫుడ్ పార్క్ ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకుంది.

Chandrababu Tour: రేపు విశాఖలో సీఎం పర్యటన.. ఈ-గవర్నెన్స్ సదస్సు, అనంతరం అసెంబ్లీకి!

ఓర్వకల్లు ప్రాంతం ఇప్పటికే పారిశ్రామిక కేంద్రంగా మారుతున్నది. ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కూడా ప్రణాళికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఫుడ్ పార్క్ రాకతో ప్రాంతీయ అభివృద్ధి మరింత వేగవంతమవుతుంది. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చిన్న పరిశ్రమలు, రవాణా, వ్యాపార రంగాలు కూడా లాభపడతాయి.

H1b Visa: న్యూయార్క్, డీసీలో కొత్త హెల్ప్‌లైన్లు! ఇండియన్ ఎంబసీ తాజా ప్రకటన! కన్ఫ్యూజన్ వద్దు!

మొత్తం మీద, రిలయన్స్ ఫుడ్ పార్క్ కర్నూలు జిల్లాకు మహర్దశను తెస్తుందని చెప్పవచ్చు. ఒకవైపు పారిశ్రామిక వృద్ధి, మరోవైపు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ప్రయోజనాలు. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

SBI Scholarship: ఎస్బీఐ గోల్డెన్ ఆఫర్! విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్ షిప్! దరఖాస్తు వివరాలు!
Nara Lokesh Speech: రాయలసీమ ప్రజలకు శుభవార్త.. ఆర్డీటీకి ఆర్థిక సహాయం.. లోకేశ్ హామీ!
Maruthi Alto Car: మారుతి ఆల్టో కార్... కేవలం రూ.3.70 లక్షలకే! ఇక మీరు కూడా కార్ కొనేయొచ్చు!
Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఉచితంగా ట్రైనింగ్.. భోజనం, వసతి కూడా ఫ్రీ.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
ఇదే నా చివరి కోరిక.. మరణ వాంగ్మూలం! మాజీ డీఎస్పీ సంచలన లేఖ.. రాజకీయ నిర్లక్ష్యంపై!

Spotlight

Read More →