అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..! Railway Budget 2026: గంటలకు చెక్, నిమిషాల్లో ప్రయాణం.. బడ్జెట్‌లో 7 భారీ హైస్పీడ్ ప్రాజెక్టుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల మీదుగా.. బూతు రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం..! జగన్‌పై అనగాని తీవ్ర విమర్శలు! రైతులకు కీలక హెచ్చరిక..! ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు నిలిపివేత..! పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్! ముఖ్యాంశాలు... Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!! చేనేతకు గోల్డెన్ ఛాన్స్..! ఏపీలో 3 టెక్స్‌టైల్ పార్కులు ప్లస్ మ్యూజియం! AP Budget 2026: 16వ ఆర్థిక సంఘం నిధుల్లో వాటా పెంపు.. ఏకంగా రూ. 64,362 కోట్లు కేటాయింపు! వందే భారత్ కాదు… ఇది అసలైన హైస్పీడ్ రైల్! తెలుగు రాష్ట్రాల గేమ్ ఛేంజర్! Chandrababu Naidu: పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకే వైసీపీలో ఫ్రస్టేషన్..! శాంతిభద్రతలపై సీఎం స్ట్రిక్ట్ వార్నింగ్! అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..! Railway Budget 2026: గంటలకు చెక్, నిమిషాల్లో ప్రయాణం.. బడ్జెట్‌లో 7 భారీ హైస్పీడ్ ప్రాజెక్టుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల మీదుగా.. బూతు రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం..! జగన్‌పై అనగాని తీవ్ర విమర్శలు! రైతులకు కీలక హెచ్చరిక..! ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు నిలిపివేత..! పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్! ముఖ్యాంశాలు... Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!! చేనేతకు గోల్డెన్ ఛాన్స్..! ఏపీలో 3 టెక్స్‌టైల్ పార్కులు ప్లస్ మ్యూజియం! AP Budget 2026: 16వ ఆర్థిక సంఘం నిధుల్లో వాటా పెంపు.. ఏకంగా రూ. 64,362 కోట్లు కేటాయింపు! వందే భారత్ కాదు… ఇది అసలైన హైస్పీడ్ రైల్! తెలుగు రాష్ట్రాల గేమ్ ఛేంజర్! Chandrababu Naidu: పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకే వైసీపీలో ఫ్రస్టేషన్..! శాంతిభద్రతలపై సీఎం స్ట్రిక్ట్ వార్నింగ్!

New Cricket stadium: ఏపీలో కొత్తగా క్రికెట్ స్టేడియం.. స్పోర్ట్స్ కాంప్లెక్స్! ఆ ప్రాంతంలోనే... వారికి పండగే పండగ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. ప్రతి నియోజకవర్గంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన స్టేడియాలను నిర్మించాలన్న లక్ష్యంతో ప్ర

Published : 2025-08-19 10:05:00
Telngana: తెలంగాణా ప్రభుత్వ భూముల విక్రయం! మార్కెట్‌లో కొత్త రికార్డులు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. ప్రతి నియోజకవర్గంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన స్టేడియాలను నిర్మించాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో కర్నూలు జిల్లాకు శుభవార్త లభించింది. ఇక్కడ రెండు క్రికెట్ స్టేడియాలు, ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు.

Railway: దశాబ్దాల కల నిజం…! కొత్తగూడెం–కొవ్వూరు రైల్వే లైన్ త్వరలో..!

కర్నూలు నగరంలోని జగన్నాథగట్టు ప్రాంతంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. టిడ్కో హౌసింగ్ సముదాయానికి ఎదురుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. గ్రీన్ కో సంస్థ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల ద్వారా ఈ ప్రాజెక్ట్‌కి సహకారం అందిస్తోంది. మంత్రి టీజీ భారత్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, ఇది పూర్తి అయితే కర్నూలు యువ క్రీడాకారులకు ఆధునిక వేదిక సిద్ధమవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కేవలం క్రికెట్‌కి మాత్రమే పరిమితం కాకుండా, ఇతర క్రీడలకు కూడా సౌకర్యం కల్పించేలా రూపకల్పన చేస్తున్నారు. డ్రెసింగ్ రూములు, ప్రాక్టీస్ పిచ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్, ప్రేక్షకుల కోసం సౌకర్యవంతమైన సీటింగ్ వంటి ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నారు.

USA: ఉక్రెయిన్ US మధ్య.. $100 బిలియన్ వెపన్ డీల్ సంచలనం!

ఇక మరో క్రికెట్ స్టేడియం నిర్మాణం మునగాలపాడు వద్ద జరగనుంది. కోడుమూరు నియోజకవర్గంలోని మునగాలపాడు బాల సాయిబాబా స్కూల్ సమీపంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) సహకారంతో ఈ స్టేడియం నిర్మించనున్నారు. దీని వలన కూడా స్థానిక యువతకు క్రీడల్లో శిక్షణ పొందే అవకాశాలు పెరుగుతాయి.

PM Modi: దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే… మోదీ పిలుపు! వాటికి ప్రాధాన్యం ఇవ్వండి!

ఉమ్మడి రాయలసీమ జిల్లాలను పరిశీలిస్తే, ఇప్పటికే తిరుపతి, అనంతపురం, కడప జిల్లాలలో క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. కర్నూలు మాత్రం స్టేడియం లేక వెనుకబడింది. ఇప్పుడు రెండు స్టేడియాల ప్రణాళికలు రూపుదిద్దుకోవడం ద్వారా ఈ లోటు పూరించబడుతోంది. ఒకవైపు CSR నిధులతో జగన్నాథగట్టు వద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్, మరోవైపు ACA సహకారంతో మునగాలపాడు వద్ద క్రికెట్ స్టేడియం – ఈ రెండూ కలిపి కర్నూలు క్రీడా రంగానికి కొత్త ఊపును తెచ్చే అవకాశం ఉంది.

Annadatha sukhibhava: ఏపీ ప్రభుత్వం మరో ఛాన్స్! వారందరికీ రూ.5000! వెంటనే అప్లై చేసుకోండి!

ప్రతి నియోజకవర్గంలో స్టేడియాలను నిర్మించడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రాంత యువత ప్రతిభను వెలికి తీయడమే. అనేక ప్రతిభావంతులు అవకాశం లేక వెలుగులోకి రాకుండా పోతున్నారు. కర్నూలు స్టేడియాలు పూర్తి అయితే, స్థానిక ఆటగాళ్లు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం కావడానికి అవకాశం లభిస్తుంది. అలాగే ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు యువ క్రీడాకారులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

Subhanshu Shukla: మోదీని కలిసిన శుభాంశు శుక్లా.. దేశ గర్వకారణం!

ఈ ప్రాజెక్టులు పూర్తయితే కర్నూలు కేవలం చారిత్రక ప్రాధాన్యం కలిగిన నగరమే కాకుండా, క్రీడల కేంద్రంగా కూడా ఎదుగుతుంది. స్థానిక యువతకు మెరుగైన కెరీర్ అవకాశాలు లభిస్తాయి. క్రీడా పర్యాటకం పెరిగి జాతీయ స్థాయి టోర్నమెంట్లు, ఐపీఎల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు నిర్వహించే వేదికగా కూడా కర్నూలు అవతరించే అవకాశం ఉంది.

Airtel: ఎయిర్‌టెల్ డౌన్! వేలాది వినియోగదారులు నో కాల్స్, నో డేటా సమస్యలు!
JSW steel plant: సోషల్ మీడియాలో హల్ చల్..! JSW స్టీల్ ప్లాంట్ ఒడిశాకు వెళ్తుందా? అసలు నిజం ఇదే..!
Stree Shakthi: ఏపీ ఆర్టీసీ మరో సంచలన నిర్ణయం! మహిళలకు ఆ రూట్లో కూడా ఉచిత బస్సు! కీలక ఆదేశాలు జారీ!
AP Mahashakti Scheme: మరో శుభవార్త.. ఏపీ మహిళలకు నెలకు రూ.1500.. ప్రభుత్వం కీలక నిర్ణయం! పత్రాలు రెడీ చేసుకోండి!
Pakisthan: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్‌లో కలకలం..! యుద్ధనౌకలు సీక్రెట్‌గా తరలింపు!
భారత్ లో ఐఫోన్ 17 ఉత్పత్తి ప్రారంభం! రూ.25 వేల కోట్లతో... చైనా తర్వాత అతిపెద్ద యూనిట్ ఇక్కడే!

Spotlight

Read More →