Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్... అమరావతికి EY ఎంట్రీ! Joseph Vijay: నేడే విజయ్‌ బలపరీక్ష... తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!! Bullet Train: హైదరాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్ కొత్త రూట్ ఫిక్స్! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం! TallikiVandanam: 'తల్లికి వందనం'పై ఏపీ సర్కార్ క్లారిటీ... ఈ సారి వారి ఖాతాల్లో జమ..! Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్... అమరావతికి EY ఎంట్రీ! Joseph Vijay: నేడే విజయ్‌ బలపరీక్ష... తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్!! Bullet Train: హైదరాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్ కొత్త రూట్ ఫిక్స్! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం! TallikiVandanam: 'తల్లికి వందనం'పై ఏపీ సర్కార్ క్లారిటీ... ఈ సారి వారి ఖాతాల్లో జమ..!

టీడీపీ లీగల్ సెల్ లో రక్తదాన... ముఖ్య అతిథిగా అచ్చెన్నాయుడు, వెంకటేశ్వర్లు...

ఈ నెల 23వ తేదిన టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంముఖ్య అతిథిగా పాల్గొనున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గోడపత్రికలను ఆవిష్కరించిన లీగల్ సెల

Published : 2024-01-05 22:40:00

ఈ నెల 23వ తేదిన టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ముఖ్య అతిథిగా పాల్గొనున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
గోడపత్రికలను ఆవిష్కరించిన లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర్లు
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వినతి

టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదిన అమరావతి హైకోర్టు దగ్గర ద్వితీయ వార్షిక రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర్లు వెల్లడించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

23-01-2024 తేది ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించే ఈ రక్తధాన శిబిరానికి సంబంధించిన గోడ పత్రికలను టీడీపీ ఎమ్మెల్సీ పి.అశోక్ బాబు, లీగల్ సెల్ సభ్యులతో కలిసి శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పోసాని వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.

సామాజిక బాధ్యతగా న్యాయవాదులు ఎన్టీఆర్ ట్రస్ట్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, న్యాయవాదులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.

ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన తెలియజేశారు. గోడ పత్రికను ఆవిష్కరించిన వారిలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Spotlight

Read More →