పీవీకి భారతరత్న ప్రకటించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేసారు. పీవీకి భారతరత్న ప్రకటించడం తెలుగు వారికి గర్వకారణం... పండితుడుగా, నాయకుడిగా , ఆర్థికవేత్తగా, రచయితగా, రాజనీతిజ్ఞుడిగా, బహుభాషావేత్తగా, మానవతావాదిగా భారతరత్న బిరుదుకు పీవీ నరసింహారావు అన్నివిధాలా అర్హులు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
దేశం క్లిష్టసమయంలో ఉన్నప్పుడు పీవీ కనబరిచిన నాయకత్వ పటిమ... పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టాయి... రాష్ట్రం, దేశం పట్ల పీవీ చూపిన దార్శనికత ఎందరికో స్ఫూర్తిదాయకం అని చంద్రబాబు తెలిపారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి