టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు అక్రమ అరెస్ట్ తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే . ఈ యాత్ర లో భాగంగా నేటి నుంచి నాలుగు రోజుల పాటు బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత మనస్తాపంతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. నేడు ఒంగోలు, రేపల్లె, పర్చూరులో పర్యటిస్తారు. ఈ నెల 31న దర్శి, కొండపి, కందుకూరులో పర్యటించనున్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి