Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం!

మంత్రి విడదల రజనీ ఆఫీస్ పై దాడి... 30 మంది పై కేసు నమోదు.

గుంటూరు జిల్లాగుంటూరు GGH హాస్పిటల్) మంత్రి విడదల రజనీ ఆఫీస్ పై దాడి ఘటనలో 30 మంది పై కేసు నమోదు. అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసిన నిందితులను వైద్య పరిక్ష

Published : 2024-01-02 10:53:00

గుంటూరు జిల్లా
గుంటూరు GGH హాస్పిటల్)

మంత్రి విడదల రజనీ ఆఫీస్ పై దాడి ఘటనలో 30 మంది పై కేసు నమోదు.

అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసిన నిందితులను వైద్య పరిక్షల కోసం జిజిహెచ్ కు తరలింపు.

మరికొద్ది సేపట్లో కోర్టులో హజరుపర్చనున్న పోలీసులు.

జిజిహెచ్ లో అక్రమంగా చేసిన బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు,టిడిపి నేతలు నజీర్ అహమ్మద్,కనపర్తి శ్రీనివాస రావు,మన్నవ సుబ్బారావు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ (బుజ్జి), ముజీబ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు...

మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు గారు మాట్లాడుతూ...

నూతన సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ప్రతి యేడాది నివాళ్లు అర్పిస్తారు.

ఆ ప్రాంతం లో మంత్రి విడదల రజనీ ఆఫీస్ పెట్టిందని అక్కడ ఆంక్షలు విధించారు.

మంత్రి రజనీ ఆఫీస్ పెడుతుంది కాబట్టి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు రాకుండా అడ్డుకున్నారు.

ఈ సందర్భంలో రజనీ ఆఫీస్ పై రెండు రాళ్లు పడ్డాయట.దీంతో పోలీసులు, వైసిపి నేతలు నానా యాగీ చేశారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

రాత్రంతా వైసిపి నేతలు అరాచకం సృష్టించారు.

రోడ్డు పై వెళ్లే వాళ్లను అడ్డుకోని స్టేషన్ లకు తరలించి తప్పుడు కేసులు పెట్టారు.

ప్రభుత్వం నుంచి ఒత్తిడి తో అమాయకుల పై కేసులు పెట్టారు.

విడదల రజనీ ఇన్చార్జ్ రావడం వైసిపి నేతలకు ఇష్టం లేదు.వైసిపి లోని గ్రూపు తగాదాలతో రాళ్లు వెసుకున్నారనే అనుమానం ఉంది.

దీనిపై పూర్తి స్దాయి లో విచారణ చేయాలని పోలీసులను కోరుతున్నాం.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →