జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తుళ్ళూరు మండలం, నేలపాడు హైకోర్ట్ వద్ద తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యములో ఎన్టీఆర్ ట్రస్ట్ సమైక్యతో 2వ రక్తదాన శిబిరంను నిర్వహిస్తున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చన్నాయుడు పాల్గొనుచున్న సందర్భముగా న్యాయవాద మిత్రులు, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్రఅధ్యక్షులు,హైకోర్టు సీనియర్ న్యాయవాది, పోసాని వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలియచేసారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి