పలాసలో తెదేపా నేత హత్యకు కుట్రపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. వైకాపా నేతలు ఐదేళ్లపాటు హత్యా రాజకీయాలు ప్రోత్సహించారని, అధికారం కోల్పోయినా అదే పద్ధతి కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కుట్ర వెనక ఎంతటివారున్నా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో హత్యా రాజకీయాలకు తావు లేదన్నారు.
ఇంకా చదవండి: నేడు (16/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
పలాస పట్టణానికి చెందిన ఓ తెదేపా నేత హత్యకు కుట్ర జరుగుతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్న పోలీసులు.. ముందస్తుగానే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం వార్తలు వచ్చాయి. వారంతా బిహార్ నుంచి వచ్చారని, హతమార్చేందుకు రూ.10 లక్షలు సుపారీ తీసుకున్నారని సమాచారం రావడంతో ముఠాకు చెందిన ముగ్గురిని టెక్కలి దగ్గర అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నాటు తుపాకులు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. హత్యకు సుపారీ ఇచ్చిన వారి వివరాలు నిందితులు వెల్లడించడంతో వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంకా చదవండి: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త! వారి గుండెల్లో నిలిచిపోనున్న CBN! ఒక్కొక్కరికి... ఎప్పటి నుంచి అంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..
ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఎక్కడ అంటే?
ప్రజలకు బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం! త్వరలోనే కొత్త రూ.1000 నోట్లు.. RBI ఏం చెప్పింది?
ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!
కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ! జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు.. వెంట విష్ణు కూడా..
రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!
వైకాపా మాజీ ఎంపీ హౌస్ అరెస్ట్ సంచలనం! పులివెందులలో పోలీసుల ప్రత్యేక నిఘా!
18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!
మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: