మంగళగిరిలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కోసం మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. సొంతంగా కార్మికులను నియమించి, గడ్డి తొలగింపు పనులకు శ్రీకారం చుట్టారు. లోకేష్ తన సొంత నిధులతో 5 గడ్డి తొలగింపు మిషన్లను కొనుగోలు చేసి, ప్రతి నెలా కార్మికులకు జీతాలు చెల్లించనున్నారు. నియోజకవర్గంలో రోడ్లకు ఇరువైపులా గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గ్యాస్ ధరల్లో మార్పులు! అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే మార్పులు ఇవే!
ఏపీ ఆలయాల్లో ఇకపై వాళ్లు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్ఫించాలి! చంద్రబాబు సర్కార్ సంచలన ఆదేశాలు!
సీఎం చంద్రబాబు, బీజేపీ సీనియర్ నేత భేటీ! రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక చర్చ!
తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి ఏమిటీ సమస్య? నిబంధనల్ని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: