ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. ఆయనతో పాటు మంత్రులు అనిత, డీబీవీ స్వామి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, వర్ల రామయ్య సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబు వైసీపీ వ్యాప్తి చేస్తున్న అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు నిజం చెప్పేలోపు జగన్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో రథానికి నిప్పు ఘటనలో పోలీసుల తీరుపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులు వైసీపీ నేతలంటూనే రాజకీయ ప్రమేయం లేదని చెప్పడం సరికాదని నేతలు అభిప్రాయపడ్డారు. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ప్రకటనలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. కృష్ణా-గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించడంతో పాటు, అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పల్లా శ్రీనివాస్, అశోక్ బాబుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్ లెవల్ ఆఫీసర్స్ బదిలీ! ఎందుకో తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితే, ఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!
పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!
అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!
నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారు? ఎవరు?
అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!
విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!
విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!
ఏపీలో వైన్ షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: