Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు!

New Airports: ఏపీలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు! కేబినెట్ కీలక నిర్ణయం... మారబోతున్న రూపురేఖలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధికి మరింత దృష్టి పెట్టింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా కుప్పం మరియు నెల్లూరు జిల్లా దగదర్తి ప్రాంతాల్లో గ్ర

Published : 2025-08-22 09:42:00
Smart Ration Card: రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్! ఇకపై ఆ కష్టాలు తీరినట్లే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధికి మరింత దృష్టి పెట్టింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా కుప్పం మరియు నెల్లూరు జిల్లా దగదర్తి ప్రాంతాల్లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టులు పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానంలో నిర్మించబడనున్నాయి.

Secretariat Jobs: సచివాలయ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్! మొత్తం 2778 పోస్టులు!

కుప్పం విమానాశ్రయానికి 1,200 ఎకరాలు, దగదర్తి విమానాశ్రయానికి 1379.71 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఈ భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగంగా పూర్తి చేయాలని సంకల్పించింది. దగదర్తిలో ఇప్పటికే 669.12 ఎకరాలు సేకరించగా, మిగిలిన 710.59 ఎకరాలు భూమి కోసం చర్యలు తీసుకుంటున్నారు. 

Dwacra Mahilalu: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.1 లక్ష... దరఖాస్తు వివరాలు!

దామవరం, సున్నపుబట్టి గ్రామాల పరిధిలో భూసేకరణ జరుగుతోంది. వివాదాస్పద భూములపై హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. పరిహారం అందించేందుకు లబ్ధిదారుల వివరాలు సేకరించారు.

Central Government: కేంద్రం కీలక ప్రకటన! ఏపీలోని ఆ రెండు కులాలు ఎస్టీల్లోకి..

కుప్పం విమానాశ్రయం విషయంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దీన్ని ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సంవత్సరాల కల. 2019 జనవరిలో శంకుస్థాపన జరిగినా.. ఆ తర్వాత పనులు ఆగిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ఈ ప్రాజెక్టు దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం నాలుగు నెలల్లో భూసేకరణ పూర్తి చేసి, నిర్మాణ పనులు ప్రారంభించాలని యోచిస్తోంది.

Pension: వారందరికీ పెన్షన్లు రద్దు! వారికిచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోండి... సీఎం ఆదేశాలు జారీ!

ఈ రెండు విమానాశ్రయాల ప్రాజెక్టుల కోసం అవసరమైన మౌలిక సదుపాయాల ఖర్చును భరించేందుకు హడ్కో నుండి రుణం తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్ర మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రతిపాదనలు సమర్పించగా, కేబినెట్ వాటిని ఆమోదించింది.

DSC: ఉపాధ్యాయ నియామకాల్లో కీలక దశ..! డీఎస్సీ ఫైనల్ మెరిట్ జాబితా విడుదల!!

నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయం ఏర్పాటుకు స్థానిక ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మంత్రివర్గ ఆమోదంతో, ఈ కల నిజం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే భూసేకరణ చివరి దశకు చేరుకోవడంతో, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

AP liquor case: ఏపీ లిక్కర్ స్కాం.. రాజ్ కెసిరెడ్డి మరిన్ని ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి!

ముఖ్యంగా, ప్రభుత్వం కుప్పం, దగదర్తి మాత్రమే కాకుండా శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలు ప్రాంతాల్లో కూడా కొత్త విమానాశ్రయాల ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ చర్యలతో రాబోయే సంవత్సరాల్లో ఏపీ రవాణా సదుపాయాలు విస్తరించి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతం లభించనుంది.

Bank Jobs: రూ.85 వేల జీతం తో 750 బ్యాంక్ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ దరఖాస్తు ఎప్పటినుంచి అంటే!
Central Government: మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్.. జీఎస్టీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం! చాలా వస్తువులు చవకగా..
Guntur trains: గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్ల సౌకర్యం.. ప్రయాణానికి పెద్ద ఊరట!
Trump: ట్రంప్ కుటుంబం–పాక్ క్రిప్టో డీల్! మనీలాండరింగ్, ఉగ్ర నిధులపై సంచలన ఆరోపణలు!
Online betting: కొత్త బిల్లు.. ఇక ఆన్లైన్ బెట్టింగ్‌కు చెక్!

Spotlight

Read More →