ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిటీని ప్రకటించిన ఏఐసీసీ... ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిటీ ఛైర్పర్సన్గా వైఎస్ షర్మిల... 20 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన ఏఐసీసీ.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
సభ్యులుగా రఘువీరారెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి, పల్లంరాజు, కె.రాజు, కేవీపీ రామచంద్రరావు, రుద్రరాజు, ఎస్.శైలజానాథ్, చింతా మోహన్, జేడీ శీలం, కె.బాపిరాజు, తులసిరెడ్డి, షేక్.మస్తాన్వలీ, పద్మశ్రీ సుంకర, జంగా గౌతం, శ్రీనివాసరెడ్డి, రాకేష్రెడ్డి, సిరివెళ్ల ప్రసాద్, ఉషా నాయుడు, సూర్యనాయక్ - ఏపీ కాంగ్రెస్ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఎస్.ఎన్.రాజా
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి