Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..?

టెక్కలి శంఖారావం సభలో అచ్చెన్నాయుడు ప్రసంగం!

టెక్కలి శంఖారావం సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రసంగం : మీ ఆశీర్వాదంతోనే రాజకీయాల్లో ఈస్థాయికి వచ్చాను - నా చివరి శ్వాస వరకు ప్రజాసేవకే అంకితమ

Published : 2024-02-11 18:52:00

టెక్కలి శంఖారావం సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రసంగం :

మీ ఆశీర్వాదంతోనే రాజకీయాల్లో ఈస్థాయికి వచ్చాను

- నా చివరి శ్వాస వరకు ప్రజాసేవకే అంకితమవుతాను

- నా ప్రాణమున్నంతవరకు ప్రజలకు సేవ చేసినా రుణం తీరదు

- సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు

- సీఎం జగన్ రూ.11 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు

- రాష్ట్రంలో వైసీపీ నేతలు దోపిడీ చేశారు

- ఉత్తారాంధ్ర ప్రజలు న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉంటారు

- ఎక్కడికెళ్లినా ప్రజలు వైసీపీని అసహ్యించుకుంటున్నారు

- టెక్కలి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తా

- లోకేశ్ సహకారంతో టెక్కలిలో ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లు ఇచ్చాను

- టీడీపీ హయాంలో 72 శాతం వంశధార ప్రాజెక్టు పూర్తి చేశాం

- వైసీపీ హయాంలో వంశధార మట్టితో నిండిపోయింది

- టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినవారికి చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం

- వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో టీడీపీకి 50వేల మెజార్టీ రావాలి

- 175 స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధిస్తుంది

- పులివెందుల్లోనూ టీడీపీ జెండా ఎగరవేస్తాం : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →