Header Banner

రాష్ట్రంలో పేదరికం నిర్మూలించేందుకు పీ-4 విధానం! ప్రభుత్వ చీఫ్ విప్ కీలక వ్యాఖ్యలు!

  Tue Apr 01, 2025 11:57        Politics

వినుకొండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, రాష్ట్రంలో పేదల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన పీ-4 విధానంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పీ-4 విధానం ద్వారా పదేళ్లలో పేదరికం లేని ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించటమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ విధానానికి సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. అలాగే, పల్నాడు, వినుకొండ ప్రాంతాల్లో లెదర్ పార్క్, పరిశ్రమలు ఏర్పడితే పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు త్వరలోనే చంద్రబాబు మరియు లోకేష్‌ను కలిసి పరిశ్రమల అంశంపై మాట్లాడతానని చెప్పారు.


ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టుల లిస్ట్ సీఎం చంద్రబాబు స్పష్టీకరణ! పదవులు మాత్రం వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

2025 ఆర్థిక సంవత్సరంలో కొత్త మార్పులు! రేపటి నుండి అమలు... తప్పకుండా తెలుసుకోండి!

 

వైసీపీకి మరో షాకింగ్ న్యూస్! కీలక నేత రాజీనామా.. బీజేపీలోకి ఎంట్రీ!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీపవన్ కల్యాణ్నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

 

ప్రజలకు మరో శుభవార్త.. ఈ ప్రాంతాల్లో భారీగా రోడ్ల విస్తరణ - ఇక దూసుకెళ్లిపోవచ్చు!

 

ప్రజలకు అప్డేట్.. బైక్ ఉన్నవారు ఇలా చేయాల్సిందే.! కేంద్రం కీలక నిర్ణయం!

 

కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ.. ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు! రూ.259 కోట్ల అదనపు నిధులు..

 

నేడు చెన్నైకి సీఎం చంద్ర‌బాబు! మ‌ద్రాస్ ఐఐటీలో జ‌రిగే..

 

మహిళలకు గుడ్ న్యూస్! ఉచితంగా పొందే అవకాశం మిస్ అవొద్దు.. వెంటనే అప్లై చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PE4Scheme #PovertyEradication #GovernmentWhip #ChandrababuNaidu