అమరావతి: మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో లోకేశ్ ప్రచారం చేశారు. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధించారు. కల్తీ మద్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం దుకాణాలను నియంత్రిస్తాం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!
సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!
ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: