Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..! ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు! F&O Trading: F&O ట్రేడింగ్‌ నిలిపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు — స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!! డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వాటిపై రూ.30వేలు, రూ.12వేలు వరకు భారీ సబ్సిడీ! Super Moon visible: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది.. ఈ రాత్రి బీవర్ సూపర్ మూన్ కనువిందు! Movie update: పెద్ది నుంచి ‘చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ — రామ్ చరణ్ హుక్ స్టెప్‌కి సోషల్‌ మీడియాలో హైప్!! Andhra Pradesh: రాయలసీమలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు — SAEL ఇండస్ట్రీస్ ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగావకాశాలు!! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..! ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు! F&O Trading: F&O ట్రేడింగ్‌ నిలిపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు — స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!! డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వాటిపై రూ.30వేలు, రూ.12వేలు వరకు భారీ సబ్సిడీ! Super Moon visible: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది.. ఈ రాత్రి బీవర్ సూపర్ మూన్ కనువిందు! Movie update: పెద్ది నుంచి ‘చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ — రామ్ చరణ్ హుక్ స్టెప్‌కి సోషల్‌ మీడియాలో హైప్!! Andhra Pradesh: రాయలసీమలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు — SAEL ఇండస్ట్రీస్ ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగావకాశాలు!!

యూఏఈ లో ప్రధాని మోడీ పర్యటన వివరాలు! అహ్లాన్ మోడీ కార్యక్రమంలో ప్రసంగం!

2024-02-14 15:03:00

అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన భారతీయ ప్రవాస భారతీయుల మెగా సమావేశం 'అహ్లాన్ మోడీ' కార్యక్రమంలో భారతదేశం- యూఏఈ మధ్య ఉన్న బలమైన స్నేహ బంధాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. యూఏఈలోని వివిధ ప్రాంతాల నుండి హాజరైన వారికి పీఎం మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం, యూఏఈ 8 ఒప్పందాలపై సంతకం చేసినట్లు ప్రధాని మోదీ చెప్పారు. నేను నా కుటుంబ సభ్యులను కలవడానికి వచ్చాను. భారత్ మిమ్మల్ని చూసి గర్విస్తోంది, అని ప్రధాని అన్నారు. 

ఇది కూడా చదవండి: యూఏఈ: వడగళ్ల తో భారీ వర్షాలు! తుక్కుతుక్కు అయిన వందలాది కార్లు! ఓనర్లు లబోదిబో!

ఈ సందర్భంగా ప్రధాని మోదీ 2015లో తన తొలి యూఏఈ పర్యటన గురించి మాట్లాడారు. ఎమిరాటీ నాయకత్వం తనకు అందించిన ఆప్యాయత, స్నేహాన్ని వివరించారు. బుధవారం ఉదయం యూఏఈతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. సాయంత్రం మిడిల్ ఈస్ట్ లో అతిపెద్ద BAPS హిందూ దేవాలయాన్ని అబుధాబిలో ప్రారంభించనున్నారు.

మారి కొన్ని తాజా దుబాయ్ వార్తలు: 

యూఏఈ: 4.గం ముందే ఎయిర్ పోర్ట్ కి చేరుకోవాలి! వాతావరణ మార్పులు కారణంగా!

UAE పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ! ఈనెల 13, 14 తేదీల్లో!

యూఏఈ: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న వారికి తీవ్ర హెచ్చరిక జారీ! వెంటనే ఇలా చెయ్యాలంటున్న ప్రభుత్వం!

దుబాయ్: అతిపెద్ద విమానం A380 లో ప్రీమియం ఎకానమీ క్లాస్! ఎమిరేట్స్ లో! సిటీల వివరాలు

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →