Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..!

బెంగుళూరు లో అందుబాటులోకి రానున్న US కాన్సులేట్! అతి త్వరలో!

2024-02-13 15:32:00

బెంగళూరులో త్వరలో US కాన్సులేట్ అందుబాటులోకి రావచ్చని ఐటీ, బీటీ మంత్రి ప్రియాంక్ ఎం. ఖర్గే తెలిపారు. అమెరికాకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారస్తులకు వీసా సంబంధిత సేవలు కోసం ఇది చాలా సహాయపడుతుంది అని తెలిపారు.

KEONICS చైర్మన్ శరత్ బచ్చెగౌడ మాట్లాడుతూ, “బెంగళూరులో కాన్సులేట్‌ను ప్రారంభించేందుకు మేము U.S. పరిపాలనకు మా పూర్తి మద్దతును అందిస్తాము. వీసా దరఖాస్తుల కోసం ఇప్పుడు చెన్నై, హైదరాబాద్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కర్ణాటకలోని IT పరిశ్రమలు, టెకీలు, విద్యార్థులకు ఇది సహాయం చేస్తుంది.’’

జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్-శాన్ ఆంటోనియో, అరిజోనా స్టేట్ యూనివర్శిటీ మరియు యూనివర్శిటీ ఆఫ్ అర్కాన్సాస్ నుండి సీనియర్ ప్రతినిధులతో పాటు, యుఎస్ నుండి 15 ప్రసిద్ధ పాఠశాలల ప్రతినిధులు కూడా ఈ మిషన్‌లో భాగం అని. ట్రేడ్ మిషన్ U.S. విద్యా సంస్థలను భారతీయ ఉన్నత విద్యా సంస్థలతో అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తుంది, అని ఖర్గే తెలిపారు.

ట్రేడ్ మిషన్ ఫిబ్రవరి 14 మరియు 15, 2024 మధ్య మంగళూరు మరియు మణిపాల్‌లో పర్యటించి, ఫిబ్రవరి 16 నుండి 17 వరకు కొచ్చిలో విద్యార్థులతో సమావేశమై, ఫిబ్రవరి 20న కోయంబత్తూరులో ముగుస్తుంది.

మరి కొన్ని తాజా అమెరికా వార్తలు:

నిక్కీహేలిపై డోనాల్డ్ ట్రంప్ వ్యంగ్య విమర్శలు!! ధీటుగా హేలి జవాబు!!

అమెరికా: ఎతిహాద్ ఎయిర్ లైన్స్ కు షాక్ ఇచ్చిన కోర్టు! వడ్డీ తో సహా మొత్తం కట్టాలి!

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →