Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..!

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో

2024-01-16 14:10:00

సింగపూర్: జనవరి 20-21 న సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ ఫెస్టివల్ జరగబోతుంది. జనవరి 20 21 తారీకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మరీనా బే సాండ్స్ ఎక్స్పో అండ్ కన్వెన్షన్ సెంటర్ నందు జరగనుంది.

ఈ ఫెస్టివల్ లో హైదరాబాద్ లో ఉన్న ప్లానెట్ గ్రీన్ కంపెనీ వారు పాల్గొనబోతున్నారు. సింగపూర్ లో నివసిస్తున్న వారు హైదరాబాదులో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్న వారు మరీనా బే సాన్స్ ఎక్స్పో అండ్ కన్వెన్షన్ సెంటర్ లోని వీరి ష్టాల్ నీ విజిట్ చేసి వారు అందించే ఆఫర్ల గురించి తెలుసుకోండి. మరిన్ని వివరాల కోసం +91 9555700900 నంబర్ ను సంప్రదించగలరు.

ప్రాజెక్ట్ గ్రీన్ వారు ఎంతో మంచి మంచి ఆఫర్లతో వచ్చారు. ఈ ప్రాజెక్టులో 30% నుంచి 40 శాతం వరకు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఉంటుంది అని గ్యారెంటీ ఇస్తున్నారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కు దగ్గరలో, రావిచేడు విలేజ్ కడ్ తాల్, శ్రీశైలం హైవే, హైదరాబాద్ 509408 అన్ని వసతులు కలిగిన ఏరియాలో ఈ టౌన్ షిప్ ఉంది. ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణంలో డేట్స్ కంట్రీ టౌన్ షిప్ ఉంటుంది. ఇందులో క్లబ్ హౌస్, ఏరోబిక్స్ రూమ్, కార్డ్స్ రూమ్, కమ్యూనిటీ హాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సీనియర్ సిటిజన్స్ కోసం రిలాక్సేషన్ ఏరియా మరెన్నో సదుపాయాలు ఉన్నాయి. అవుట్ డోర్ గేమ్స్ కోసం 15 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద ప్లే ఏరియా ఉంది. స్కూల్స్, హాస్పిటల్స్ లాంటి కావాల్సిన వసతులు అన్ని అతి చేరువలో ఉన్నాయి. పొల్యూషన్ కి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉండాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం.

ఈ ఈవెంట్ లో 500 లకు పైగా ప్రాపర్టీలను ఎగ్జిబిట్ చేస్తున్నారు. బెంగళూరు, మైసూర్, చెన్నై, ముంబై, పూనే, ఢిల్లీ, హైదరాబాద్, గోవా, లాంటి టాప్ సిటీస్ లో ప్రాపర్టీస్ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఎలాగో వీకెండ్ కాబట్టి మీ ఫ్యామిలీతో వెళ్లి మీరు స్టాల్ ని విజిట్ చేయండి.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →