ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఇవి ఈరోజు సాయంత్రం 4 గంటలకు హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె. శ్యామలరావు గారు విడుదల చేశారు. ఈ పరీక్షలో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు మరియు ఇంటర్మీడియట్ వెయిటేజీ మార్కులు కలిపి తుది ర్యాంకులు ప్రకటిస్తారు. ఈ సంవత్సరం ఈ పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ- కాకినాడ నిర్వహించింది.
ఇంకా చదవండి: నీట్ పేపర్ లీకేజీ సుప్రీంకోర్టులో విచారణ! తిరిగి పరీక్ష నిర్వహణపై పిటిషన్లు!
పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మే 16 నుంచి 23వ తేదీ వరకు జరిగాయి. మొత్తం 3,62,851 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,58,373 మంది ఇంజినీరింగ్ విభాగానికి, 80,766 మంది వ్యవసాయ మరియు ఫార్మసీ విభాగాలకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,092 మంది విద్యార్థులు అర్హత సాధించి, మొత్తం 75.51% ఉత్తీర్ణత రేటును సాధించారు. వ్యవసాయ విభాగంలో 70,352 మంది విద్యార్థులు అర్హత సాధించగా, 87.11% ఉత్తీర్ణత రేటు సాధించారు.
తమ ఫలితాలను https://cets.apsche.ap.gov.in వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
ఇంకా చదవండి: వైద్య విద్యార్థులకు ఆన్లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!
ఇంజినీరింగ్ విభాగంలో ర్యాంకులు సాధించిన వారు:
వ్యవసాయ విభాగంలో ర్యాంకులు సాధించిన వారు:
ఇంకా చదవండి: గవర్నర్తో సమావేశమైన ఎన్డీయే కూటమి నేతలు! శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఏపీలో పౌర విమాన రంగం అభివృద్ధి నా లక్ష్యం! కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కీలక సమావేశం! JSP LP అభ్యర్థి ఎన్నికపై సంచలన నిర్ణయం!
పురంధేశ్వరి నాయకత్వంలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం! శాసన సభాపక్ష నేత ఎంపికపై కీలక నిర్ణయం!
విజయనగరంలో గంజాయి మాఫియా ఉగ్రవాదం! మహిళ ఇంట్లోకి చొరబడి! గ్రామస్థులపై రాళ్లదాడి!
వైసీపీ నాయకత్వంలో సంచలన మార్పులు! ఓడిపోయిన అభ్యర్థులతో జగన్ భేటీ!
సీఐడీ సీజ్ చేసిన మైనింగ్ డైరెక్టర్ ఆఫీస్! ఫైళ్ల ప్రాసెస్ ఆపివేయాలని ఆదేశాలు!
పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ కీలక సమావేశం! జనసేనకు నాలుగు మంత్రి పదవులు!
కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య ఘటన! ఎస్పీ సీరియస్! సీఐ మరియు ఎస్ఐపై కఠిన చర్యలు!
మాజీ మంత్రి బొత్స అవినీతి బాగోతం బయటపడ్డది! ఏసీబీకి వర్ల రామయ్య బాంబ్ లాంటి ఫిర్యాదు!
పెమ్మసాని గతంలో నిర్వహించిన వివిధ హోదాలు! గుంటూరు గర్వించే విజయం! అమరావతికి సముచిత స్థానం!
బ్రేకింగ్ న్యూస్! కేశినేని నాని రాయకీయాలకు వీడ్కోలు! బెజవాడ రాజకీయాల్లో ప్రకంపనలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: