సౌదీలోని హజ్ యాత్రలో వేడి గాలుల కారణంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 645 మంది హజ్ యాత్రికులు మరణించిన విషయం తెలిసింది. అయితే ఇందులో సుమారు 90 మంది భారతీయులు ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అత్యధిక మరణాలు వడదెబ్బ వల్లే సంభవించినట్టు సమాచారం. మరోవైపు ఈ ఏడాది హజ్ యాత్రలో 68 మంది ఇండియన్స్ మరణించారని అరబ్ దౌత్యవేత్త ధృవీకరించినట్టు పలు కథనాలు వెలువడ్డాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 1.8 మిలియన్ల మంది ప్రజలు ఈ యాత్రను సందర్శించారు. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, తీర్థయాత్ర ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దశాబ్దానికి 0.4 డిగ్రీల సెల్సియస్ చొప్పున పెరుగుతున్నాయి. 2023లో హజ్ యాత్ర సమయంలో 200 మందికి పైగా యాత్రికులు మరణించారు. అప్పుడు ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్ ఉండటంతో 2,000 మంది తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.
ఇవి కూడా చదవండి:
రుషికొండ దోపిడీపై విచారణ జరుపుతాం! లోకేష్ ఘాటు వ్యాఖ్యలు!
టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకే ఇంజిన్ లో మంటలు! కొద్దిలో తప్పిన పెను ప్రమాదం!
ఆ కారణం వల్లనే నాకు ప్రొటెం స్పీకర్గా అవకాశం దక్కింది! ఇది జగన్ పై ప్రజలు తిరుగుబాటు!
NTA సంచలన నిర్ణయం! UGC-NET రద్దు! సీబీఐ విచారణ!
తమిళనాడులో కల్తీ మద్యం కలకలం! 10 మంది మృతి! అధికారులపై బదిలీ వేటు!
హజ్ యాత్రలో తీవ్ర విషాదం! 550 మృతి! కారణం అదే!
మరోసారి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్! బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్!
ఇకపై ప్రభుత్వ పథకాలకు ఆ పేర్లు ఉండవు! వెంటనే అమలు!
ఇన్ని రోజులు ప్రభుత్వ సొమ్మును వాడుకుంది చాలు! తిరిగి ఇచ్చేయాలి! ఫర్నీచర్ కోసం జగన్ కు జీఏడీ లేఖ!
టీవీ9 రజినీకాంత్ కు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం! ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు!
ఆఫీసుకు రాకుండానే జీతాలు ఇచ్చేస్తారా! మరో వైసీపీ కుంభకోణం వెలుగులోకి!
తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న యువనేత! మినిస్టర్ లోకేష్ ఆన్ డ్యూటీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: