ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పలు కీలక శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. నిన్న(గురువారం) సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని నిర్ణయించారు. వ్యవసాయ శాఖపై సమీక్షలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విత్తన కొరత ఉండొద్దని స్పష్టం చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం రూ.36 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సూచించారు. 'అన్నదాత-సుఖీభవ' పథకం కింద రైతులకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈక్రమంలో ఉద్యాన పంటల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కేంద్రం గుడ్న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!
పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!
వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!
యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!
తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!
రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!
వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!
48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!
వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: