మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో భూఅక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేసినట్లు తెలిపారు. రూ.40 వేల కోట్ల విలువైన 1.3 లక్షల ఎకరాల భూఅక్రమాలు జరిగాయని, రెవెన్యూ శాఖపై దాడులు జరుగుతున్నాయని వెల్లడించారు. పులిచర్ల మండలంలో 900 ఎకరాల అక్రమాలు బయటపడ్డాయని, పెద్దిరెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూఅక్రమాలకు పాల్పడినట్లు చెప్పారు. పెద్దిరెడ్డి భార్య పేరిట మదనపల్లె బైపాస్ వద్ద 5 ఎకరాలు గుర్తించబడ్డాయి. కొన్ని అధికారులు పెద్దిరెడ్డి కోసం పనిచేశారని, మదనపల్లి ఘటన వెనుక అధికారుల కుట్ర ఉందని ఆక్షేపించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం! వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు!
జగన్కు బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత? దానికి కారణం అదేనా!
నిరుద్యోగులకు శుభవార్త.! అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ ఇదే!
ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం! అసలు ఏం జరిగిందంటే!
11మంది బలం సరిపోలేదా అంటూ - జగన్ వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్! క్రైస్తవులను ఊచకోత గురి చేసినా..
గోదావరిలో యువకుడి గల్లంతు.. 5 లక్షల సాయం ప్రకటించిన సీఎం! వరద ఉధృతి తగ్గేంత వరకు!
రెడ్ బుక్ అంటే చాలు.. వైసీపీ నేతలకు భయం! రాష్ట్రంపై అసత్య ప్రచారం! టీడీపీ ఎంపీ ఫైర్!
పారిస్ ఒలింపిక్స్లో అరకు కాఫీ ఘుమఘుమలు! అతిథులను అలరించనున్న మన్యం పంట!
ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవలు! ఆ వివరాలు మీకోసం!
ప్రతిపక్ష నేత హోదా పిటిషన్పై విచారణ! హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది!
జగన్ ఢిల్లీలో స్థిరపడేందుకు షెల్టర్ అవసరం! కూటమిలో చేరడం అనివార్యం- యనమల రామకృష్ణుడు!
అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియాపై మండిపడ్డ మంత్రి లోకేష్! ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాం!
నేను నోరు విప్పితే జగన్ జైలుకే! బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: