వాస్తవమని జగన్మోహన్రెడ్డే స్వయంగా ఒప్పుకున్నారు. కాబట్టి ఇక ఎలాంటి విచారణ లేకుండా పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలి అని రాష్ట్ర దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా అభివృద్ధిపై మరో మంత్రి పొంగూరు నారాయణతో శుక్రవారం నెల్లూరులోని తన నివాసంలో ఆనం భేటీ అయ్యారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లిని పరామర్శించడానికి జగన్ నెల్లూరు వచ్చారా?
ఇంకా చదవండి: గోవా వెళ్లాలనుకునే టూరిస్టులకు సూపర్ న్యూస్! ఇకపై సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు!
లేక దొరికిపోయేలా సాక్ష్యం చెప్పడానికి వచ్చారా?
అని ఆనం ఎద్దేవా చేశారు. భవిష్యత్లో వైసీపీ మనుగడ సాధించలేదన్న విషయం జగన్ మాటల ద్వారా స్పష్టమైందని ఆనం వ్యాఖ్యానించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ... ‘చట్ట ప్రకారం, స్వేచ్ఛగా ఎవరు వ్యాపారం చేసుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు. నెల్లూరు, కడప జిల్లాల్లో జరిగిన లేఅవుట్ల అక్రమాలపై విచారణకు కమిటీలు వేశాం’ అన్నారు.
ఇంకా చదవండి: జనసేనాని కొన్న మూడు ఎకరాల భూమి ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకు కొన్నారంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం!
ఎంపీగా అందుకున్న మొదటి నెల జీతాన్ని అమరావతికి విరాళంగా ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు! ఎంతో తెలుసా?
7న హైదరాబాద్లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన సన్మానం! ఎందుకో తెలుసా?
కువైట్ లోని గృహ కార్మికులకు శుభవార్త! ఆనందంలో ప్రవాసులు!
ఆస్ట్రేలియా పార్లమెంట్ పైకప్పుపై నిరసన! అనుకూల మద్దతుదారులు అరెస్ట్!
WhatsAppలో కొత్త ఫీచర్! మీ ఫోటో నుండి AI అవతార్ ని ఇలా సృష్టించండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: