వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై తెలుగుదేశం పార్టీ మరోమారు నిప్పులు చెరిగింది. మా ఏపీ మీద సైకోలా పడి ఎందుకలా పీడించుకు తింటున్నావని, ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకంత ద్వేషమని ప్రశ్నించింది. తెలుగుదేశం పార్టీ ఇలా విరుచుకుపడడానికి కారణం కూడా ఉంది.
ఇంకా చదవండి: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ! రాష్ట్రానికి ఆర్థిక సాయంతో పాటు ఇతరల అంశాలపై!
ఐటీ కంపెనీ క్యాప్ జెమినీ జగన్ హయాంలో రూ.1000 కోట్ల పెట్టుబడితో విశాఖపట్టణానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని, కానీ అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుతో ఇప్పుడు చెన్నైకి తరలిపోయిందంటూ వైసీపీ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కంపెనీలను ఆదరించే విధానం ఇదేనా? అని ప్రశ్నించింది. ఈ పోస్టుపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. అసలు నువ్వు క్యాప్జెమినీతో చర్చలు జరిపిన విషయం వారికైనా తెలుసా? అని ఎద్దేవా చేసింది. నీ ముఖానికి సూట్కేసు కంపెనీలు తప్ప ఎన్నడైనా ఉద్యోగాలు తెచ్చే కంపెనీల గురించి తెలుసా? అని జగన్ను ప్రశ్నించింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కువైట్: రెసిడెన్సీ చట్టాని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు! 750 మంది ప్రవాసులు అరెస్ట్!
వాట్సాప్ కీలక ప్రకటన! 66 లక్షల ఖాతాలు బ్లాక్! కొత్త సైబర్ భద్రతా చర్యలు!
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు! భార్య కాపురానికి రాలేదని.. దాని వల్ల నాకేం ఉపయోగం రా బాబు!
మీకు అలసటగా ఉందా చీకాకుగా కూడా ఉంటున్నారా! అయితే మీ శరీరంలో బి12 లోపించినట్టే!
న్యూయార్క్ బ్రూక్లిన్ ప్రైడ్ ఈవెంట్లో! మహిళపై మిలియనీర్ బ్యాంకర్ దాడి! పదవికి రాజీనామా!
క్వాంటాస్ ఫ్లైట్లో విషాదం! భారత సంతతికి చెందిన యువతి మృతి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: