ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయంతో పాటు ఇతరల అంశాలపై ప్రధానితో చర్చించారు. అంతకుముందు చంద్రబాబు కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో దాదాపు అరగంట పాటు ముచ్చటించారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు రాష్ట్రానికి చెందిన ఎన్డీఏ ఎంపీలు కూడా పాల్గొన్నారు.
నేడు ఢిల్లీలో చంద్రబాబు మీటింగ్స్..
మధ్యాహ్నం 12.15 గంటలకు నితిన్ గడ్కరీ, మధ్యాహ్నం 2 గంటలకు శివరాజ్సింగ్ చౌహాన్, మ. 2.45 గంలకు అమిత్ షా, సాయంత్రం 5.15 గంటలకు మనోహర్ లాల్ ఖట్టర్, సాయంత్రం 6 గంటలకు హర్దీప్ సింగ్ పురీతో భేటీ కానున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కువైట్: రెసిడెన్సీ చట్టాని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు! 750 మంది ప్రవాసులు అరెస్ట్!
వాట్సాప్ కీలక ప్రకటన! 66 లక్షల ఖాతాలు బ్లాక్! కొత్త సైబర్ భద్రతా చర్యలు!
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు! భార్య కాపురానికి రాలేదని.. దాని వల్ల నాకేం ఉపయోగం రా బాబు!
మీకు అలసటగా ఉందా చీకాకుగా కూడా ఉంటున్నారా! అయితే మీ శరీరంలో బి12 లోపించినట్టే!
న్యూయార్క్ బ్రూక్లిన్ ప్రైడ్ ఈవెంట్లో! మహిళపై మిలియనీర్ బ్యాంకర్ దాడి! పదవికి రాజీనామా!
క్వాంటాస్ ఫ్లైట్లో విషాదం! భారత సంతతికి చెందిన యువతి మృతి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: