ఈనెల 4న ఢిల్లీకి సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వివిధ పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులు ఫోకస్.. రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించి కేంద్రం దగ్గర పెండింగ్‍లో ఉన్న ప్రాజెక్టులపై దృష్టి. ఆయా ప్రాజెక్టుల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం. గత ఐదేళ్లలో ఆయా ప్రాజెక్టులపై కేంద్రంతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలు ఇవ్వాలని ఆదేశం.. ప్రాజెక్టు ప్రతిపాదనలు, ఇప్పటివరకు జరిగిన చర్చల పురోగతి వివరాలు ఇవ్వాలని ఆదేశాలు. అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ సీఎస్‍లు, HODలకు ఆదేశాలు

ఇంకా చదవండి: కళ్ల ముందే కొట్టుకుపోయారు! లోనావాలా జలపాతంలో కుటుంబం గల్లంతు! నిస్సహాయంగా చూస్తుండిపోయిన టూరిస్టులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

IND Vs SA T20 World Cup 2024! ఫైనల్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి!

టీ20 వరల్డ్ కప్ సెమీస్! IND vs ENG! వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ మొదలైంది!

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

నెలకు రూ.25వేలతో ఉద్యోగం, ఉచిత భోజనం, వారికి మాత్రమే! ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌! ఫోన్ల లిస్ట్ చూడండి! లిస్ట్ లో మీ ఫోన్ ఉంటే ఏమి చేయాలి?

తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!

ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group