గంజాయిని అరికట్టి శాంతిభద్రతలు కట్టుదిట్టంగా అమలు చేస్తాం. ఎమ్మెల్యే గద్దె రామమోహన్.
గత వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మాఫియా వల్ల శాంతిభద్రతలు కరువయ్యాయని, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చంద్రబాబు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. గురువారం ఉదయం ఏడవ డివిజన్ ఆర్.సి.ఏం. చర్చి రోడ్డు ఏరియాలో పర్యటించిన సందర్భంగా స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. మహిళలు కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు కోరగా, ఖాళీ స్థలంలో లైట్లు ఏర్పాటు చేసి, దిమ్మల ఏర్పాటు చేస్తే గంజాయి మూకల బెడద తీరుతుందని ఎమ్మెల్యే చెప్పారు.
ఇంకా చదవండి: అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!
గంజాయి మూకల దాడిలో గాయపడిన వర్లపర్ల సతీష్కు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. టీడిపి పార్టీ బూత్ కన్వీనర్ బట్టు మధు తండ్రి బట్టు జార్జి మృతి పట్ల ఆయనకు నివాళులర్పించారు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పటమట సతీష్ చంద్ర, సొంగా సంజయ్ వర్మ, పెనుగొండ శ్రీనివాస్, దోమకొండ రవి, దోమకొండ రత్నాకర్, పర్సా లక్ష్మణ్, పెరవలి శివకుమార్, ప్రభు ప్రకాష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.
ఇంకా చదవండి: జూన్ 30 అర్థరాత్రి నుండి IPC చట్టాలకు విరామం! జులై 1 నుండి కొత్త క్రిమినల్ చట్టాలు అమలు!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా! శామ్ పిట్రోడా తిరిగి నియామకం!
శాంసంగ్ నుంచి తొలిసారిగా మ్యూజిక్ ఫ్రేమ్ లాంచ్! సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది! ఎక్కడ కొనుగోలు చేయాలి?
ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానానికి రాజమౌళి దంపతులు! ఆహ్వానం అందుకున్న భారతీయ సెలబ్రిటీల్లో!
అసెంబ్లీకి వచ్చి చేసిన తప్పులను జగన్ ఒప్పుకోవాలి! ఆచంట సునీత సంచలన వ్యాఖ్యలు!
ఏపీ కేబినెట్ తొలి సమావేశం! రాజధాని, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ!
2024లో ఆపిల్ నుండి iPhone 16 సిరీస్! ధర, విడుదల తేదీ వివరాలు!
ఉత్తరప్రదేశ్లో డీఎస్పీ ర్యాంకు నుంచి! కానిస్టేబుల్ ర్యాంకుకు దిగజారిన అధికారి!
చంద్రబాబు స్పెషల్ టీం 19 IAS లు! శ్రీలక్ష్మి కి మొండి చెయ్యి! ఆ నలుగురికి శిక్ష తప్పదా!
మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?
జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: