జగన్ రెడ్డికి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదు, శాసనసభలో పట్టుమని 10 నిమిషాలు కూడా లేడు అని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. సింగిల్ డిజిట్ కే టీడీపీని పరిమితం చేస్తాను అనడం జగన్ అవివేకానికి నిదర్శనం. ఐదేళ్లుగా హౌసింగ్ వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది. వచ్చే ఐదేళ్లలో అర్హులైన పేదలందరికీ గృహాలు ఇస్తాము అని ఆయన వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
శాసనసభ రేపటికి వాయిదా! స్పీకర్ ఎన్నిక అప్పుడే!
లిక్కర్ కేసులో కవితకు తప్పని తిప్పలు! జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు!
భారత్ ప్రపంచానికి యోగా గురువుగా ఆవిర్భవించింది! ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు!
నేడు ప్రపంచ మోటార్ సైకిల్ దినోత్సవం! మీకు కూడా బైక్ రైడ్ అంటే ఇష్టమా?
50 కి చేరిన కల్తీ మద్యం మృతుల సంఖ్య! తమిళనాడులో మృత్యుఘోష!
హజ్ యాత్రలో 1000 కి చేరిన మృతుల సంఖ్య! భారతీయులు ఎంతమంది అంటే? ఈ కారణానికి అంతమంది ఎలా?
కీలక IPS అధికారుల బదిలీలు! మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు వేటు! చేసిన పాపాలకు శిక్షలు తప్పవు!
చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తిరిగి ముఖ్యమంత్రిగా! కానీ చిన్న అసంతృప్తి ఏంటంటే!
ఆడుదాం ఆంధ్రలో అక్రమాలపై విచారణ కమిటీ! రోజాకు ఉచ్చు బిగుసుకోనుందా?
కార్యసాధకుడు లోకేష్ కు, విధ్వంసకుడు జగన్ కు వ్యత్యాసమిదే! బాధ్యతలు చేపట్టకముందే విద్యాశాఖ ప్రక్షాళన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: