ఏపీ గల్లా పెట్టే ఖాళీ అయింది అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. అప్పులు విపరీతంగా చేసిన వైసీపీ ప్రభుత్వం - రూ.500 కోట్లతో రుషికొండను మింగేసి ప్యాలెస్ కట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్యాలెస్ను నిర్మించారు. వైసీపీకి 11 సీట్లు ఇవ్వకూడదనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది. వైసీపీ నేతల్లాంటి వారికి రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉందా? ఖజానాలో ఎంత డబ్బుందో తెలీదు. భారీగా అప్పులున్నాయి.. లెక్కలన్నీ బయటకు తీయాలి, ఏపీకి పూర్వవైభవం తెస్తాం అని ఆయన వైసీపీ పై మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి:
చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తిరిగి ముఖ్యమంత్రిగా! కానీ చిన్న అసంతృప్తి ఏంటంటే!
ఆడుదాం ఆంధ్రలో అక్రమాలపై విచారణ కమిటీ! రోజాకు ఉచ్చు బిగుసుకోనుందా?
రేపటి అసెంబ్లీ సమావేశాలకు విజిటింగ్ పాస్ లు రద్దు! సీఏం గా సభలో అడుగుపెట్టబోతున్న బాబు!
కార్యసాధకుడు లోకేష్ కు, విధ్వంసకుడు జగన్ కు వ్యత్యాసమిదే! బాధ్యతలు చేపట్టకముందే విద్యాశాఖ ప్రక్షాళన!
రేపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం! ఇక వైసీపీ కి ఆట మొదలు!
కలకలం రేపుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలుసా!
రుషికొండ దోపిడీపై విచారణ జరుపుతాం! లోకేష్ ఘాటు వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: