రాజమండ్రి : ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలవటం వల్లే నాకు ప్రొటెం స్పీకర్గా అవకాశం కల్పించారు అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. ఈవీఎంలపై జగన్ అనుమానాలు వ్యక్తం చేయటం దుర్మార్గం. ప్రజలు తిరుగుబాటు చేసి జగన్ను ఓడించారు. జగన్ ప్రజాధనం దుర్వినియోగం చేసి రుషికొండపై ప్యాలెస్లు నిర్మించుకున్నాడు. రుషికొండపై ప్యాలెస్లను ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజాసమస్యలపై చర్చిస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
NTA సంచలన నిర్ణయం! UGC-NET రద్దు! సీబీఐ విచారణ!
తమిళనాడులో కల్తీ మద్యం కలకలం! 10 మంది మృతి! అధికారులపై బదిలీ వేటు!
హజ్ యాత్రలో తీవ్ర విషాదం! 550 మృతి! కారణం అదే!
మరోసారి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్! బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్!
ఇకపై ప్రభుత్వ పథకాలకు ఆ పేర్లు ఉండవు! వెంటనే అమలు!
ఇన్ని రోజులు ప్రభుత్వ సొమ్మును వాడుకుంది చాలు! తిరిగి ఇచ్చేయాలి! ఫర్నీచర్ కోసం జగన్ కు జీఏడీ లేఖ!
టీవీ9 రజినీకాంత్ కు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం! ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు!
ఆఫీసుకు రాకుండానే జీతాలు ఇచ్చేస్తారా! మరో వైసీపీ కుంభకోణం వెలుగులోకి!
తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న యువనేత! మినిస్టర్ లోకేష్ ఆన్ డ్యూటీ!
కుక్క తోక వంకర అన్నట్టు... మారని టీవీ9 తీరు! ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో!
పాస్ పుస్తకాలపై ఎలాంటి ఫోటోలు ఉండకూడదు! ప్రభుత్వం ఉత్తర్వులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: