ఇవాళ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న పవన్‌కల్యాణ్. పంచాయతీ, గ్రామీణ, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక మంత్రిగా పవన్ కు బాధ్యతలు అప్పగించనున్నారు. ఉదయం 9.30కి విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 11.30కి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్‌-1, 2 అధికారులతో సమావేశం. మధ్యాహ్నం 12.30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటీకి 60 మంది ప్రతినిధులు హాజరు అవుతారని సమాచారం. మధ్యాహ్నం ఒంటిగంటకు తిరిగి మంగళగిరి పార్టీ ఆఫీసుకు పవన్ కల్యాణ్ రానున్నారు. రాత్రి మంగళగిరి పార్టీ ఆఫీసులోనే పవన్ కల్యాణ్ బస ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఇవి కూడా చదవండి 

ఆర్ అండ్ బి అధికారులపై ఫైర్ అయిన అయ్యన్నపాత్రుడు! స్ట్రాంగ్ గా వార్నింగ్! 

5 లక్షల విదేశీయులకు పౌరసత్వం ఇవ్వబోతున్న జో బైడెన్! కావలసిన అర్హతలు ఏంటో తెలుసా! 

దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు! 3 ఎయిర్ పోర్ట్ ల వద్ద హై అలర్ట్! 

బిజేపి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల కౌంటర్! 2014లో మోడీ చేసింది ఏంటి?

షాకింగ్ నిజాలను వెల్లడించిన సైంటిస్టులు! త్వరలో రోజుకు 25 గంటలు! 

శ్రీకాకుళం: జిల్లా అధికారులతో బాబాయ్, అబ్బాయ్ భేటీ! జెట్ స్పీడ్ లో పనులు మొదలు! 

ఈ 5 ఏళ్ల జగన్ పాలనలో పొలవరాన్ని నాశనం చేశారు! మరో 5 ఏళ్లు పట్టే పరిస్థితి! 

మహానంది ఆలయం వద్ద చిరుత కలకలం! భయంతో ప్రజలు! 

తాజాగా ఈవీఎంల విషయంలో జగన్ రెడ్డి సంచలన ట్వీట్! పదవి పోయి ఉపన్యాసాలు షురూ! 

భారత్ - శ్రీలంక మధ్య రోడ్డు మార్గం రానుందా! ఏంటి ఇది నిజమేనా?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group