పోలవరం ప్రాజెక్టు ను ఉద్దేశించి మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో పోలవరం విధ్వంసానికి గురైంది. సీఎం చంద్రబాబు ఎంతో శ్రమించి రెండు సీజన్లలో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేశారు. జగన్ హయాంలో డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల దెబ్బతింది. డయాఫ్రమ్ వాల్ రిపేర్లకు రూ.467 కోట్లు ఖర్చు. పోలవరం పూర్తవ్వాలంటే మరో 5 ఏళ్లు పట్టే స్థితికి జగన్ నెట్టేశాడు. 2020లోనే ప్రాజెక్టు పూర్తవ్వాలి. జగన్ నిర్లక్ష్యంతోనే ప్రాజెక్టుకు ఈ పరిస్థితి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
మహానంది ఆలయం వద్ద చిరుత కలకలం! భయంతో ప్రజలు!
చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఆయన ఫ్యామిలీ పడ్డ బాధ కళ్లారా చూశా! కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు!
తాజాగా ఈవీఎంల విషయంలో జగన్ రెడ్డి సంచలన ట్వీట్! పదవి పోయి ఉపన్యాసాలు షురూ!
అసోంలో భారీగా పట్టుబడిన డ్రగ్స్! సబ్బు పెట్టెల్లో తరలిస్తూ! వాటి విలువ ఎంతో తెలిస్తే అవాక్కే!
నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ! ఆసక్తికర ట్వీట్!
అమెరికా: కాలిఫోర్నియాలో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు! 250 కార్లతో ర్యాలీ!
భారత్ - శ్రీలంక మధ్య రోడ్డు మార్గం రానుందా! ఏంటి ఇది నిజమేనా?
నిప్పు నీళ్ళతో స్నానం ఎప్పుడైనా చూశారా! వీడియో వైరల్!
టెస్లా కారును కూడా హ్యాక్ చేయవచ్చు! మస్క్ కామెంట్ లపై బిజేపి కౌంటర్!
మంగళగిరిలో 100 రోజుల్లో గంజాయిని అరికట్టాలి! లోకేష్ ఆదేశాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: