అమరావతి: తిరుమల నుండి ప్రక్షాళన మొదలైంది - జగన్ పాలనలో తిరుమలలో హిందూ వ్యతిరేక కార్యక్రమాలు, దేవస్థానంలో అవినీతి, అక్రమాలు ఎన్నో జరిగాయి - ధర్మారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్ రెడ్డిల నేతృత్వంలో తిరుమలను భ్రష్టుపట్టించారు - కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి తప్పుకున్నా చేసిన తప్పులు ఎక్కడికి పోతాయి? - మూడు నెలల్లో రూ.12.33 కోట్ల వర్క్ లు ఎందుకు కట్టబెట్టారు? - రూ.100 కోట్లకు పైగా కమీషన్లు కొట్టేశారు - శ్రీవాణి ట్రస్ట్ పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు - వైసీపీ నేతలు పాపాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు.
ఇంకా చదవండి: శ్రీలక్ష్మి ఎపిసోడ్ లో కీలక పరిణామం! చంద్రబాబు వాట్ నెక్స్ట్! మరోసారి చేదు అనుభవం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నటుడు పృథ్వీరాజ్కు కోర్టు బిగ్ షాక్! భార్య శ్రీలక్షి మనోవర్తి కేసులో విజయవాడ ఫ్యామిలీ!
మామ మీ కోసం బంపర్ ఆఫర్ తెచ్చా! రూ.6 లక్షలకే కొత్త కారు! ఆపై రూ.74 వేల వరకు తగ్గింపు!
సుప్రీంకోర్టులో విచారణ! నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం! ఎన్టీఏకు నోటీసులు!
లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ! చరిత్ర సృష్టించే దిశాగా స్టాక్!
కెనడాలో భారత సంతతి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దారుణ హత్య! అసలు ఎందుకు చంపారు? కారణం?
ఈ నెల 21 నుంచి ఆగస్టు 15 వరకు రైళ్లు రద్దు! ట్రాక్ నిర్వహణ పనులతో 11 రైళ్లను!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: