టీటీడీ ప్రక్షాళనతో పనిమొదలు పెట్టిన సీఎం చంద్రబాబు. ధర్మారెడ్డిని తప్పించి.. ఈవోగా సీనియర్ ఐఏఎస్ శ్యామలరావుకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులకు సీఎం కసరత్తు చేస్తున్నారు. నేడు సీఎంవో, సీఎస్, డీజీపీలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు. సమర్థులైన అధికారులకు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగ్ లు ఇవ్వనున్నారు. వైసీపీతో అంటకాగిన వారిని, జగన్ కు ఏజెంట్లుగా పనిచేసిన వారిని దూరంగా పెట్టనున్న ప్రభుత్వ పెద్దలు. మరోవైపు పార్టీకి, క్యాడర్ కు సమయం ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పార్టీకి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలనే సూచనలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి:
విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ వివరణ! సీఏం రేవంత్ రెడ్డిపై విమర్శలు!
అనంతపురం: నా పెద్ద కొడుకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తున్నాడు! గర్వంగా తొడకొట్టిన వృద్ధురాలు!
మంగళగిరి ప్రజలకోసం లోకేష్ “ప్రజాదర్బార్”! తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం!
కువైట్ అగ్ని ప్రమాదంలో మృత్యుంజయులు! రెండవ అంతస్తు నుండి!
గతంలో శాసనమండలిని రద్దు చేయాలన్నాడు! ఇప్పుడేమో ఎమ్మెల్సీలతో భేటీ! జగన్ పై RRR కామెంట్స్!
ఇకపై రాష్ట్రంలో పేదలకు ఆకలి బాధ ఉండదు! అన్న క్యాంటీన్లు మళ్ళీ వచ్చేస్తున్నాయి!
జగన్ ఫోటో ఉన్నాసరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ! అది చంద్రబాబు అంటే!
పార్లమెంట్లో బీజేపీకి మా అవసరం ఉంది - విజయసాయి రెడ్డి! పిచ్చి ముదిరింది నీకు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: