అమరావతి : ఉండవల్లిలో మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాలి. రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలి. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వారిని చేర్చుకోవద్దు. శాఖలవారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుదాం. మంత్రుల అభీష్టాలు, వారి సమర్థతను బట్టి రేపు శాఖలు కేటాయిస్తాను. ఇచ్చిన శాఖకు పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేరాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టండి అంటూ సీఎం చంద్రబాబు మంత్రులకు సూచనలు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
ఏపీ ప్రజలకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక సెంటిమెంట్! కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ!
రేపు సాయంత్రం సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు! మొదటి సంతకం దానిపైనే!
మంత్రులకు శాఖల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు! పోటాపోటీగా చర్చలు!
కువైట్: అతి ఘోరమైన అగ్ని ప్రమాదం! మృతులలో భారతీయులే ఎక్కువ?
ముగిసిన చంద్రబాబు ప్రమాణస్వీకారం! ఆయనతో పాటు వీరు కూడా!
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీగా అభిమానులు! వాహనాలతో నిండిపోయిన రహదారులు!
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు! ట్రాఫిక్ లో తిప్పలు తప్పవు!
స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వనున్నారు? టీడీపీ కా? జేడీయూ కా?
పవన్ కళ్యాణ్ స్పీచ్ తో ఎమోషనల్ అయిన చంద్రబాబు! ఎందుకో తెలుసా!
వందే భారత్ రైలా! అయితే ఏంటి? ఇండియన్స్ కు ఏదైనా ఒకటే!
విజయనగరం లో గంజాయి కలకలం! బస్సులో స్మగ్లర్లు!
రేపు ప్రమాణస్వీకారనికి హాజరు కానున్న మోడీ! మొత్తం షెడ్యూల్ ఇదే!
ఎన్నికల్లో గోడవలపై సిట్ నివేదిక! పోలీసుల వైఫల్యం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: