ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుంచి తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం అవుతున్నారు. పార్టీ ఘోర ఓటమికి గల కారణాలను తెలుసుకోవడానికి నియోజకవర్గాల వారీగా వైసీపీ నేతలతో వరసగా సమావేశాలు జరుపుతున్నారు.
ఇంకా చదవండి: పేర్ని నాని, కొడాలి నానిపై టీడీపీ నేతలు ఫైర్! చేసిన ఘనకార్యాలు అన్నీ మీడియా ముందు!
సంక్షేమ పథకాలను అమలు చేసినప్పటికీ ప్రజలు ఎందుకు తిరస్కరించారనే విషయంపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలకు గాను కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించింది.
ఇంకా చదవండి: బ్రేకింగ్ న్యూస్! కేశినేని నాని రాయకీయాలకు వీడ్కోలు! బెజవాడ రాజకీయాల్లో ప్రకంపనలు!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
విజయనగరంలో గంజాయి మాఫియా ఉగ్రవాదం! మహిళ ఇంట్లోకి చొరబడి! గ్రామస్థులపై రాళ్లదాడి!
సీఐడీ సీజ్ చేసిన మైనింగ్ డైరెక్టర్ ఆఫీస్! ఫైళ్ల ప్రాసెస్ ఆపివేయాలని ఆదేశాలు!
పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ కీలక సమావేశం! జనసేనకు నాలుగు మంత్రి పదవులు!
కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య ఘటన! ఎస్పీ సీరియస్! సీఐ మరియు ఎస్ఐపై కఠిన చర్యలు!
సమాచార శాఖలో స్కాం బాంబ్! నంద్యాల సీనియర్ పాత్రికేయుడు చలం బాబు ఫిర్యాదుతో కలకలం!
మాజీ మంత్రి బొత్స అవినీతి బాగోతం బయటపడ్డది! ఏసీబీకి వర్ల రామయ్య బాంబ్ లాంటి ఫిర్యాదు!
పెమ్మసాని గతంలో నిర్వహించిన వివిధ హోదాలు! గుంటూరు గర్వించే విజయం! అమరావతికి సముచిత స్థానం!
వైద్య విద్యార్థులకు ఆన్లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!
ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ల బదిలీ భూకంపం! ఎవరు ఉద్యోగాల నుంచి బయటకు?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: