హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన పార్టీ సీనియర్ నేతలు. ఎన్నికల తదనంతర పరిణామాలపై చర్చించిన చంద్రబాబు. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఎన్నికల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. పార్టీ శ్రేణుల పనితీరు పూర్తి సంతృప్తినిచ్చింది. పవన్ కల్యాణ్ కూడా బాగా కష్టపడ్డారు. ఒకే మాటకు కట్టుబడి పూర్తి సహకారం అందించారు. బీజేపీతో పొత్తు కూడా ఉపయోగపడింది. ఓటమి భయంతోనే పోలింగ్ తర్వాత వైసీపీ దాడులు.
ఇంకా చదవండి: కార్డన్ సెర్చ్లో పోలీసుల ప్రతాపం! రౌడీషీటర్లు అదుపులో! పత్రాలు లేని వాహనాల సీజ్!
దాడులకు వైసీపీ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకునే టీడీపీపై విషప్రచారం చేశారు. రాష్ట్రమంతా హింస సాగించాలని చూశారు. వైసీపీ కుట్రలను ధీటుగా ఎదుర్కోవడంతో పాటు ఈసీ, అధికార యంత్రాంగాలను అప్రమత్తం చేశాం. వైసీపీ నేతల కుట్రలు, ఎత్తుగడల్ని భగ్నం చేశాం. కౌంటింగ్ రోజు అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది. ప్రతి ఒక్కరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలి : టీడీపీ అధినేత చంద్రబాబు.
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఎన్నికల కోడ్ లో టీచర్ల బదిలీ ఎలా? ఆందోళన బాటలో ఏపీ ఉద్యోగుల సంఘం! EC రియాక్షన్!
నైరుతి రుతుపవనాల వేగవంతమైన విస్తరణ! ఏపీలో వర్షాలకు సిద్ధమవుతున్న రాష్ట్రం!
EC మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు! వీడియో కాన్ఫరెన్స్ తో సమీక్ష! వచ్చే నెల 4న!
ఆత్మకూరు మండలం బసవరాజుపాలెంలో వైసీపీ దౌర్జన్యం! పోలీసులపై తిరగబడిన వైసీపీ నేతలు!
కడపలో జూన్ 4వ తేదీ ఆర్టీసి బస్సులను నిలిపివేత! జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలు!
నింగిలోకి వెళ్లాల్సిన రాకెట్ ప్రయోగం వాయిదా! సెమీ క్రయోజనిక్ ఇంజిన్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: