మాచర్ల MLA అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అర్ధరాత్రి నరసరావుపేటలోని SP కార్యాలయానికి వెళ్లారు. మాచర్ల పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనల నేపథ్యంలో ఆయనపై పలు కేసులు నమోదు కాగా, 3 కేసుల్లో హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

ఇంకా చదవండి: మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి వ్యక్తి మృతి! పైప్ లైన్ల ద్వారా వచ్చే నీటిని తాగొద్దని సూచన! ఆరుగురు వీఎంసీ అధికారుల సస్పెన్షన్!

ప్రతిరోజు SP ఆఫీసులో సంతకం చేయాలని పేర్కొంది. దీంతో ఆయన మంగళవారం రాత్రి 9 గంటలకు నరసరావుపేట చేరుకొని, అర్ధరాత్రి SP ఆఫీసుకు వెళ్లారు. అక్కడ తన పూర్తి వివరాలు అందజేశారు.

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి

పురిట్లోనే బిడ్డ చనిపోయిందని తెలిసి ఆగిన తల్లి గుండె! ఎన్నో ఆశలతో.. చివరికి ఇలా! హృదయాలను కదిలించే ఘటన!

ఘనంగా ఎన్టీఆర్ 101 వ జన్మదినోత్సవ వేడుకలు! టిడిపి కార్యాలయం మంగళగిరి! ఆ మహానుభావుడి ఆశయాలకు మనమందరం పునరంకితం!

రేపు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు? వేడుకల్లో టీడీపీ శ్రేణులు!

షాక్!! షాక్!! కెసిఆర్ ని మద్యం కేసులో ఇరికించిన కవిత! వ్యాపారాల గురించి తండ్రికి ముందే తెలుసు! హైకోర్టులో ఈడి వాదనలు!

రాష్ట్ర చరిత్రలోనే రూ. వేల కోట్ల కుంభకోణం! జన సేన మూర్తి!

సీ ఎస్ పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన జనసేన మూర్తి యాదవ్! కేవలం 15 రోజుల్లో రిజిస్ట్రేషన్!